దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు ప్రధాని మోడీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ మానవాళి మంచి కోసం కృషి చేయడానికి...
అమర్నాథ్ యాత్రలో అకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ఇప్పటివరకూ 16 మంది మృతి చెందినట్లు తేలగా..రాత్రి నుంచి కొనసాగిన సహాయ చర్యల్లో కొట్టుకుపోయినట్లుగా భావిస్తున్న వారి మృతదేహాలు లభించలేదని అధికారులు తెలిపింది. ప్రస్తుత...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించ తలపెట్టిన ‘రెవిన్యూ సదస్సులను’ మరో తేదీకి వాయిదా...
తెలంగాణ ఆర్టీసీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. రూ.50కె ఉచిత బస్సు పాస్ అందించనుంది. దీనికి గాను ఆడపిల్లలు 18 ఏళ్లు లేదా పదో తరగతి వరకు, అబ్బాయిలు 12 ఏళ్లు లేదా 7వ...
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్కు సతీవియోగం కలిగింది. ఆయన రెండో భార్య సాధనా గుప్తా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఆమె మృతి పట్ల పలువురు సంతాపం...
రెవెన్యూ సదస్సుల బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పచెప్పడం అంటే దొంగలకు తాళం చెవి ఇచ్చినట్లే అని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగొని ప్రవీణ్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన...
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఏపీ సీఎం జగన్ సెటైర్లు వేశారు. చంద్రబాబుకు చేతికి ఉన్న రింగ్ లో చిప్ ఉందని ఈ మధ్య ప్రచారం సాగుతుంది. అయితే చిప్...
తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పటికే గులాబీ గూటి నుండి ఒక్కొకరుగా పార్టీని వీడి ఇటు హస్తం, అటు కమలం పార్టీలోకి చేరుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...