చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి తటస్థంగా ఉండిపోయారు. ఆయనను కమలదళంలో కలుపుకునేందుకు బండి సంజయ్, తరుణ్ ఛుగ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తాజాగా ఆయన కాషాయ...
మహారాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ షిండే ఉంటారని బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. సాయంత్రం 7.30 గంటలకు ఆయన ప్రమాణాస్వీకారం చేయనున్నట్లు తెలుస్తుంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ కు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున సవాల్ విసిరారు. తాము ఒక్క గుంట భూమి కూడా కబ్జా చేయలేదని, ఒకవేళ కబ్జా చేసినట్లు నిరూపిస్తే ముక్కు...
వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక-2020 నివేదికను కేంద్ర ఆర్ధిక మంత్రి విడుదల చేశారు. ఇందులోని సులభతర వాణిజ్య విభాగంలో తెలుగు రాష్ట్రాలు టాప్ 7లో చోటు దక్కించుకున్నాయి. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక...
తెలంగాణ: సిద్ధిపేటలోని ఇస్లామియా మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీనితో 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...
మహారాష్ట్ర రాజకీయ డ్రామా చివరి దశకు చేరింది. బలపరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేశారు. దీనితో ప్రభుత్వం కుప్పకూలగా ప్రభుత్వం ఏర్పాటు దిశగా..బీజేపీ అడుగులు వేస్తుంది. ఏక్నాథ్ షిండే...
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాల్లో మొత్తం 90 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 87.61 శాతం ఉత్తీర్ణత, బాలికలు...
తెలంగాణలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ విడుదల అయింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 230 పని దినాలు ఉంటాయని ప్రకటించింది. జూన్ 12 నుండి వచ్చే ఏడాది ఏప్రిల్ 24వ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...