రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా అధికార పక్షం ఎవరిని బరిలోకి దించుతుందన్న ఉత్కంఠకు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో భాజపా అగ్రనేతల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది....
ఏపీ సీఎం వైఎస్ జగన్ పారిస్ పర్యటనపై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కుమార్తె కాలేజ్ స్నాతకోత్సవానికి పారిస్ వెళ్లేందుకు సీఎం జగన్ సీబీఐ కోర్టు అనుమతి కోరారు. అయితే పారిస్...
కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రెండు వేల రూపాయల సాయం పీఎం కిసాన్ విషయంలో సరికొత్త నిబంధనను తీసుకొచ్చింది. రైతులు ఇకెవైసి లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రైతులు...
మహారాష్ట్రలో అధికార పార్టీకి షాక్ తగిలింది. మహారాష్ట్ర మంత్రి, శివసేన కీలక నేత ఏక్నాథ్ షిండే గుజరాత్లోని సూరత్లో ఓ హోటల్లో 10 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఉన్నట్లు తెలుస్తోంది....
పలు వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్న యువకులు, 17వ తేదీ విధ్వంసానికి కుట్ర పన్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు పెట్రోల్ బాటిళ్లు, కర్రలతో చేరుకున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో గేట్ నెంబర్...
జులై 1 నుండి కేంద్ర ప్రభుత్వం నూతన టిడిఎస్ (మూలం నుండి పన్ను మినహాయింపు) నిబంధనలను ప్రవేశపెట్టనుంది. ఈ నూతన నిబంధనలతో సోషల్మీడియా మార్కెటింగ్, వైద్యులపై పన్ను భారం పడనుంది. సేల్స్ ప్రమోషన్...
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం తీవ్ర దుమారం రేపింది. ఇంత జరిగిన కూడా కేంద్రం మాత్రం అగ్నిపథ్ ను వెనక్కి తీసుకునేదే లేదని తేల్చి చెబుతూ నోటిఫికేషన్ వివరాలు వెల్లడించారు. దీనిని...
తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు శుభవార్త. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు రాష్ట్ర సర్కారు ఆమోదం తెలిపింది. ఈ మేరకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...