టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్కు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ షాకిచ్చింది. టీవీ9 వాటాల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, అన్నీ చట్టబద్ధంగా జరిగాయని కోర్టు నిన్న తీర్పు...
తెలంగాణ: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టు విడవడం లేదు. తమ సమస్యలను పరిష్కరించాల్సిందే అంటూ విద్యార్థులు వానను సైతం లెక్క చేయకుండా వరుసగా రెండోరోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు విపక్షాలు...
తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్. ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రాగా తాజాగా వైద్యశాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. 1,326 డాక్టర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా...
నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడి (ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్) వరుసగా మూడో రోజు విచారించింది. నేషనల్ హెరాల్డ్ కు సంబంధించి, పలు కీలక విషయాలపై విచారణ చేపట్టినట్లు...
దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ్టి నుంచి 29వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ...
టీపీసీసీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. అధికారంలో ఉన్న తెరాస పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ను సమయం దొరికినప్పుడల్లా తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు....
దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రైలు సర్వీస్ ప్రారంభమైంది. ‘భారత్ గౌరవ్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రైలును ప్రారంభించింది. దీంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రైలు సర్వీస్ను ప్రారంభించిన ఘనత దక్షిణ రైల్వేకు...
తెలంగాణ: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గుడాటిపల్లిలో భూ నిర్వాసితులు ఆందోళన ఇంకా కొనసాగుతోంది. గౌరవెళ్లి ప్రాజెక్టులో భాగంగా అధికారులు ట్రయల్ రన్ నిర్వహించేందుకు వెళ్లటంతో వారిని అడ్డుకున్నారు. దీంతో కొన్ని రోజులుగా అక్కడ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...