తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యం కొనుగోలు వ్యవహారంపై నేతలందరూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రస్తుతం ఎంపీ స్టార్ క్యాంపెయినర్ అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం...
ఈ రోజు మధ్యాహ్నం జరిగే రాష్ట్రమంత్రి వర్గ సమావేశంలో ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వడ్ల కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వదిలేది...
తెలంగాణాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బిజెపి నేత, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ కు ఊహించని షాక్ తగిలింది. రైతులు, టీఆర్ఎస్ నాయకులు కలిసి అరవింద్ ఇంటిని చుట్టుముట్టి నినాదాలతో తీవ్ర...
సీఎం జగన్ దేశవ్యాప్తంగా ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తూ ఆదుకుంటున్నాడు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఆదుకుంటున్నందుకు ఎన్నో ప్రశంసలు లభిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ వద్ద ...
'కూటికోసం కోటి విద్యలనే మాటని ఓటు కోసం కోటి వేషాలుగా మార్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. అన్నదాతని పావుగా వాడుకొని తెలంగాణని మూడోసారి కబళించడానికి కేసీఆర్ చేసిన కుట్రలో భాగమే ఢిల్లీలో చేసిన దొంగ...
మంత్రులను శాఖల వారీగా విభజించి కేటాయించారు. అయితే మంత్రివర్గంలో తీసుకున్న పాత మంత్రుల్లో కొందరికి గతంలో నిర్వహించిన శాఖలే కేటాయించారు. దాంతో కొత్త క్యాబినెట్ ఫైనల్ లిస్ట్ ఇదే.
ధర్మాన ప్రసాద రావు- రెవెన్యూ,...
నేడు ఉదయం 11.31 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జగన్ ప్రభుత్వ కొత్త కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి వచ్చినవారికి ప్రమాణస్వీకారం చేయించిన సంగతి అందరికి తెలుసు. గతంలో మాదిరిగా ఈసారి కూడా...
జగన్ ప్రభుత్వ కేబినెట్ విస్తరణలో రోజాకు మంత్రి పదవి దక్కిన విషయం అందరికి తెలిసిందే. అయితే నేడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సీఎం పై ఉన్న అభిమానంతో జగన్ వద్దకు వచ్చి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...