టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ బృందం ఈ నెల 18 వ తేదీన అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా పెట్టుకొని 12 రోజుల పాటు అమెరికాలో పర్యటించారు...
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ కు సంబంధించిన ఫైనాన్స్ బిల్లును నేడు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఫైనాన్స్ బిల్లు.. ఇటీవల లోక్ సభలో ఆమోదం పొందింది. తాజాగా ఈ రోజు...
ఆయన హైదరాబాద్ లో గత 40 ఏళ్లుగా జర్నలిస్టు. ఆయన పేరు రాజు. ఆంధ్రప్రభ, విశాలాంద్ర పత్రికల్లో స్టేట్ బ్యూరో కరస్పాండెంట్ గా సుదీర్ఘ అనుభవం ఉన్న వెటరన్ జర్నలిస్టు. ఆయనకు నాలుగు...
హైదరాబాద్: ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. లా సెట్, ఎడ్ సెట్, పీజీ ఈ సెట్, ఐ సెట్ ల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి చైర్మన్...
టీఆర్ఎస్ సర్కార్ పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. ఈ రాష్ట్రం అణగారిన వర్గాలకు నిలయం. నా ఆరాటం వారి కోసమే అని చెప్పిన కేసీఆర్, ఎస్సి, బిసిల జీవితాల్లో...
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందించారు. ధాన్యం పూర్తిగా కొనేవరకు రాష్ట్ర రైతుల తరఫున పోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ ట్వీట్ పై ఎమ్మెల్సీ...
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దేశంలోని పలువురు సీఎంలకు, ప్రతిపక్ష నాయకులకు లేఖ రాశారు. ప్రజాస్వామ్యంపై బీజేపీ ప్రత్యక్ష దాడులకు పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు గానూ ఎన్డీయేకు వ్యతిరేకంగా...
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్లో స్పందించారు. ధాన్యం పూర్తిగా కొనేవరకు రాష్ట్ర రైతుల తరఫున పోరాటం చేస్తామని వెల్లడించారు. ధాన్యం సేకరణలో భాజపా, తెరాస...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...