ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 022 – 23 ఆర్థిక సంవత్సరానికి గానూ 2,56,257కోట్లు రూపాయలతో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్...
తెలంగాణను మరో పంజాబ్ గా మార్చొద్దని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ గుట్కా లేదు, మట్కా లేదు అని కేసీఆర్ చెప్పారని.. కానీ గల్లీ గల్లీలో గంజాయి గుప్పు...
ఏపీలో వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ జరగనుంది. ఎందుకంటే ఈ సారి పోటీకి కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్ బరిలోకి దిగనున్నాడు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపైనా శివరామ్ క్లారిటీ ఇచ్చారు. ఈ...
సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు వైద్య పరీక్షల్లో భాగంగా కేసీఆర్ కు యాంజియోగ్రామ్ పూర్తి చేసినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అయితే ఈ టెస్టులో...
సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై మరో అప్డేట్ వచ్చింది. తాజాగా కేసీఆర్ కు యాంజియోగ్రామ్ పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ టెస్టులో నార్మల్ వచ్చినట్లు, ఎలాంటి బ్లాక్స్ లేవని వైద్యులు తెలిపారు....
ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం ఆయన యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఆయనకు వైద్యులు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ వైద్య పరీక్షలపై వ్యక్తిగత డాక్టర్ ఎం.వి.రావు...
ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం ఆయన యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఆయనకు వైద్యులు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్కు గుండె, యాంజియో, సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎంవో...
ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2022 -23 ఏపీ వార్షిక బడ్జెట్ ను రూ. 256256 కోట్లతో ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు. ఇక...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...