ఉక్రెయిన్ దేశంలో మరో భారత విద్యార్థి మృతి చెందాడు. ఈ విషయాన్ని కాసేపటి క్రితమే భారతీయ విదేశాంగ శాఖ ధృవీకరించింది. పంజాబ్ బర్నాలా కు చెందిన చందన్ జిందాల్ (22) ఇ స్కీమిక్...
ఏపీలో కొత్త జిల్లాల అంశంపై రగడ ఇంకా కొనసాగుతుంది. తాజాగా ఈ అంశంపై వైసీపీ నేతల మధ్య చిచ్చు పెడుతోంది. నర్సాపురంను జిల్లా కేంద్రం చేయాలని బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు....
టీపీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. సమయం దొరికినప్పుడల్లా టిఆర్ఎస్ సర్కార్ పై మండిపడుతూనే ఉన్నారు. తాజాగా సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్...
ఏపీ: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో తెలుగు రైతు విభాగం కార్యశాలలో పాల్గొని ఆయన మాట్లాడారు.‘‘వివేకా హత్య ద్వారా వచ్చిన సానుభూతితోనే జగన్...
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. రష్యా చేస్తున్న దాడులు ఉక్రెయిన్కు పరిమితం కావని.. భవిష్యత్తులో ఇతర దేశాలపై కూడా దాడిని కొనసాగిస్తుందని బైడెన్...
రేషన్ కార్డు దారులకు అలెర్ట్..తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బయోమెట్రిక్ విధానంలోనే రేషన్ కార్డు బియ్యం పంపిణీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ...
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ మళ్లీ వాయిదా పడనున్నాయి. అయితే..కొన్ని పరీక్షలే వాయిదా పడతాయా? లేక అన్ని ఎగ్జామ్స్ వాయిదా పడతాయా? అన్న విషయంపై బోర్డు నుంచి క్లారిటీ రావాల్సి...
బీజేపీ నాయకుడు జితేందర్ రెడ్డి డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు కిడ్నాప్ కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. బీజేపీ నాయకుడు జితేందర్ రెడ్డి ఢిల్లీలోని సౌత్ ఢిల్లీ అవెన్యూ లో గల...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...