కేసీఆర్, బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామాను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కోరారు. కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గించి ప్రజలను పక్కదోవ పట్టించేందుకు కేసీఆర్ ఆడుతున్న డ్రామా.....
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో కీలక సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. అయితే ఈ...
హైదరాబాద్లో రోజురోజుకూ ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతోంది. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నగరంలో పెరిగిపోతున్న ఆటోలు కూడా...
దేశంలోకి దూసుకొస్తున్న రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ బలగాలు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కైవ్ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు హై స్పీడ్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా తీరుపై ఇప్పటికే...
ఏపీ: టీడీపీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకటరావు కన్నుమూశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఆయన కుమార్తె నివాసంలో తుది శ్వాస విడిచారు. కాగా...
భారత ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న వారణాసిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ మాట్లాడుతూ..కొందరు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. చివరికి తన చావును సైతం కోరుకుంటున్నారంటూ వ్యాఖ్యలు...
యూపీ శాసనసభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 12 జిల్లాల పరిధిలోని 61 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగగా.. మొత్తం 692 మంది అభ్యర్థులు బరిలో...
టీపీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. సమయం దొరికినప్పుడల్లా టిఆర్ఎస్ సర్కార్ పై మండిపడుతూనే ఉన్నారు. అలాగే ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ కు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...