కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు ఇన్సూరెన్స్ కల్పించనున్నట్లు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. బూత్ లెవల్లో డిజిటల్ సభ్యత్వం చేపడతామని అన్నారు. దీని కోసం న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం...
ఏపీలో సినిమా టికెట్ల దుమారం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా లేదు. టికెట్ల రేటు పెంచేదే లేదని సర్కార్ స్పష్టం చేయగా..రేట్లు పెంచకుంటే జరిగే నష్టాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సినీ ప్రముఖులు....
తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించిన వైఎస్ షర్మిలకు ఇప్పుడు ఎన్నికల కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. గత ఏడాది తన తండ్రి జన్మదినం నాడు రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యమంటూ షర్మిల అట్టహాసంగా...
ఎరువుల ధరల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఎరువుల ధరలను పెంచి...
ఉత్తర్ప్రదేశ్ బీజీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. కేబినెట్ నుంచి సీనియర్ నేత స్వామిప్రసాద్ మౌర్య తప్పుకున్న కొన్ని గంటలకే ఇప్పుడు మరో మంత్రి రాజీనామా బాట పట్టారు. పర్యావరణ శాఖ మంత్రి ధారా...
తెలంగాణలో కొద్దిరోజుల క్రితం ఉపాధ్యాయుల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. బదిలీల్లో భాగాంగా సర్కార్ తెచ్చిన జీవో 317 తలనొప్పిగా మారింది. బదిలీల్లో దంపతులకు ఒకేచోట పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు...
కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం సందర్బంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తెలంగాణ రైతాంగానికి త్వరలోనే అతి పెద్ద శుభవార్త చెప్పబోతున్న అని ప్రకటించడంతో రాష్ట్రం మొత్తం దాని గురించే చర్చించుకుంటున్నారు....
ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. వారిలో బీహార్ సీఎం నితీష్ కుమార్, కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మై కోవిడ్ బారిన పడ్డారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...