రాజకీయం

ప్రధాని మోడీ న్యూ ఇయర్​ కానుక..రైతుల ఖాతాల్లోకి రూ.20,900 కోట్లు

రైతులకు ప్రతి ఏటా పెట్టుబడి సాయం కింద అందించే  ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి 10వ విడత నిధులను వర్చువల్​గా విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ పథకంలోని పలువురు లబ్ధిదారులతో...

న్యూ ఇయర్ వేళ ఆ ఉద్యోగులకు తీపి కబురు..పర్మినెంట్ ఉద్యోగులుగా పరిగణనలోకి..!

టీఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తరువాత మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే న్యూ ఇయర్ సందర్బంగా 12 ఏళ్లలోపు పిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రులకు ఈరోజు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. అలాగే కొత్త...

Breaking- కరోనా కలకలం..10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు పాజిటివ్

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ హడలెత్తిస్తోంది. మహారాష్ట్రలోనూ విశ్వరూపం చూపిస్తోంది ఈ మహమ్మారి. కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 454కు చేరింది....
- Advertisement -

పిల్లల కరోనా టీకా- రిజిస్ట్రేషన్ ప్రారంభం..కొవిన్​ యాప్​లో పేర్ల నమోదు

దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు ప్రధాని మోడీ  తెలిపారు. అలాగే 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి వైద్యుల...

శుభవార్త..లక్షకు పైగా ఇళ్ళు మంజూరు..అప్లై చేయండిలా..!

ఇల్లు కట్టుకోవాలనేది మీ కళ అయినప్పటికీ అవ్వలేదా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఇల్లు కట్టుకోవాలని అనుకునే వాళ్లకి తీపి కబురు చెప్పింది. కేంద్రం తాజాగా లక్ష ఇళ్లకు పైగా...

బట్టలు కొనేవారికి గుడ్ న్యూస్..జీఎస్‌టీ పెంపు ఇప్పట్లో లేనట్టే!

కొత్త సంవత్సరానికి, సంక్రాంతికి బట్టలు కొనాలనుకుంటున్నారా? ప్రతీ పండుగకు కొత్త దుస్తులు కొనే అలవాటు ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్. దుస్తులపై జీఎస్‌టీ పెంపును వాయిదా వేసినట్లు తెలిసింది. వస్త్రాలపై జీఎస్​టీని...
- Advertisement -

న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

నూతన సంవత్సర వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యూఇయర్​ సెలబ్రెషన్స్​పై పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారన్న హైకోర్టు వేడుకల నియంత్రణపై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. మార్గదర్శకాలు ఉల్లంఘించిన...

తెలంగాణ బీజేపీలో లుకలుకలు..సొంత గూటికి కరీంనగర్ మాజీ మేయర్

ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్‌కు ధీటైన పార్టీ బీజేపీ మాత్రమే. కాంగ్రెస్‌లో ఉన్న లుకలుకలు వల్ల..ఆ పార్టీ పుంజుకోలేకపోతుంది. అయితే అనూహ్యంగా పుంజుకుంటున్న బీజేపీలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అందరూ కలిసికట్టుగా పనిచేసి…అధికార టీఆర్ఎస్‌ని...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...