హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్... సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. తెల్లవారుజాము నుంచే పోలింగ్ సెంటర్ వద్దకు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు....
తెలంగాణ: హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్ ను ఈటల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు అందరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని...
భారత మాజీ క్రికెటర్, స్టైలిష్ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీ బీజేపీలోకి ఆయన చేరనున్నట్టు సమాచారం. ఇప్పటికే లక్ష్మణ్తో బీజేపీ జాతీయ నేతలు చర్చలు జరిపినట్టు...
ఏపీలోని బద్వేలు, తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ రెండు చోట్లా సాయంత్రం ఏడు గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో...
ఏపీ: అమరావతి ఉద్యమం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందన్న విషయాన్ని రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలియజేసే ఉద్దేశంతో రాజధాని రైతులు 'మహా పాదయాత్ర' చేపట్టారు. రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమంటూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్...
ఎన్జీటీలో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్ స్టే విధిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు పనులు వెంటనే ఆపాలని..అటవీ, పర్యావరణ అనుమతులు లేకుండా...
తెలంగాణ: హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా డబ్బు, మద్యం పంపిణీకి సంబంధించి వస్తున్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు,...
ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తొలి రోజు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా ఫ్రెంచ్ ప్రభుత్వ డిజిటల్ అఫైర్స్ అంబాసిడర్ హెన్రీ వర్డియర్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...