పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన తర్వాత రాజన్న బిడ్డ, జగనన్న వదిలిన బాణం కరీంనగర్ గడ్డ మీద శుక్రవారం కాలు మోపారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ములుగు మండలం ఒంటిమామిడి మార్కెట్ యార్డ్ ముందు...
దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని,అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఎపి రాజకీయ నేతలపై విమర్శలు గుప్పించారు. ఆయన మాటల్లోనే చదవండి...
ఏపీలో అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ నేతలు మాట్లాడుతుంటే కొందరు సంబందం లేకుండా ఇష్టం...
దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు టిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ లో అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన కామెంట్స్ పై రఘునందన్ స్పందించారు. ఒక్క డబల్...
ములుగు ఎమ్మెల్యే సీతక్క నిజమైన ప్రజానాయకురాలు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా నేనున్నాను అంటూ ముందుకొస్తారు. అధికార దర్పంతో నేడు రాజకీయ నేతలు కులుకుతుంటే... సీతక్క మాత్రం నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి...
తెలంగాణలో లీకేజీ లేఖల రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. మొన్నటికి మొన్న ఈటల రాజేందర్ బిజెపిలో చేరే సందర్భంలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలను ఖండిస్తూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో...
అన్నీ అనుకున్నట్లు జరిగితే హుజూరాబాద్ నియోజకవర్గానికి సెప్టెంబరు నెలలో ఉప ఎన్నిక రావొచ్చంటున్నారు. ఒకవేళ కరోనా మూడో వేవ్ ప్రమాదకరంగా విరుచుకుపడితే మాత్రం మరింత కాలం ఆ ఎన్నిక ఆలస్యం కావొచ్చంటున్నారు. మాజీ...
తెలంగాణలో దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ సంచలనం రేపింది. పోలీసులు ఆమెను కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక ఆమె స్టేషన్ లోనే కన్నమూసింది. అంతేకాదు ఆమె తనయుడిని సైతం పోలీసులు పాశవికంగా ఒల్లు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...