సిఎం జగన్లో కర్ఫ్యూ సడలింపులు : సిఎం జగన్ నిర్ణయం
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్నవేళ దేశమంతా ఆంక్షలు సడలిస్తున్న వాతావరణం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ వేళల సడలింపుపై సిఎం జగన్...
తెలంగాణ ఐటిశాఖ మంత్రి కేటిఆర్ కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కు గురువారం లేఖ రాశారు. లేఖను యదాతదంగా దిగువన ప్రచురిస్తున్నాము.
తేదీ : 17-06-2021
గౌరవ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గారికి...
కరోనా సంక్షోభానికి...
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఈ దిశ గా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటూ దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు....
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మద్దతుదారుడు, సన్నిహితుడైన మాజీ టిఎంయూ సెక్రటరీ అశ్వథ్తామ రెడ్డి బిజెపిలో చేరారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు ఢిల్లీ వెళ్లి అశ్వథ్థామ...
తెలంగాణలో పార్టీ పెట్టి పాగా వేసేందుకు వైఎస్సార్ కూతురు షర్మిల కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. కేసిఆర్ వదిలిన బాణమే షర్మిల అంటూ ఒకవైపు విమర్శలు వినిపిస్తుండగా ఆమె మాత్రం నేరుగా కేసిఆర్ కే...
ప్రభుత్వ భూముల అమ్మకాలపై చేవెళ్ల మాజీ టిఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ విషయమై బుదవారం ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఉన్న వివరాలు...
విద్యా, వైద్యరంగాన్ని...
ఆంధ్రప్రదేశ్ బిజెపి నేత, రాజ్యసభ సభ్యులు జివియల్ నరసింహారావు సిఎం జగన్మోహన్ రెడ్డి మీద మండిపడ్డారు. జగనన్న గిచ్చుడు పథకం, జగనన్న బాదుడు పథకం కూడా ప్రవేశపెట్టుకోండి అని ఆయన ఎద్దేవా చేశారు....
ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడు ప్రజల బాధలు తీర్చాలి. సీఎంగా ఉన్న చాలా మంది నేతలు తమ ముందు ఎవరైనా అర్జీ తీసుకువస్తే వెంటనే దానికి పరిష్కారం చూపిస్తారు. అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...