పార్టీ బలోపేతమే లక్ష్యంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన ఏపీసీసీ చీఫ్ షర్మిల(YS Sharmila) శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో ముచ్చటించారు. రాష్ట్రంలో...
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. ముఖ్యంగా ఏపీ ప్రజలకు ఈయన గురించి బాగా తెలుసు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున తన ఐప్యాక్ సంస్థ...
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు(Lavu Srikrishna Devarayalu) రాజీనామా చేశారు. పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పల్నాడు...
ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వైయస్ షర్మిల(YS Sharmila).. పార్టీ బలోపేతంపై ఇక దృష్టి పెట్టారు. మంగళవారం నుంచి జిల్లాల పర్యటనకు ఆమె శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి వైఎస్సార్...
మరో వైసీపీ ఎమ్మెల్యే పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా నందికొట్కూరు(Nandikotkur) ఎమ్మెల్యే ఆర్థర్(MLA Arthur) పార్టీ కి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. అందులో భాగంగా సన్నిహితులు, కార్యకర్తలతో...
ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల(YS Sharmila) బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగించారు. తాను పార్టీలోకి రావాలని కోరుకున్న...
లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల లోతులో పాతరేస్తానని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు."వంద మీటర్ల లోపల...
Narayana Swamy - YCP | వైసీపీ నాలుగో జాబితా విడుదల చేసిన తర్వాత పార్టీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరుకున్నాయి. మొత్తం తొమ్మిది మందితో కూడిన జాబితాలో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...