కరోనా కట్టడి కోసం తెలంగాణ సర్కారు కసరత్తును ముమ్మరం చేసింది. తాజాగా హెలిక్యాప్టర్ సేవలను కూడా వినియోగంలోకి తీసుకొచ్చింది. ఉన్నతాధికారులు హెలిక్యాప్టర్లో చక్కర్లు కొడుతూ కరోనా ప్రభావిత జిల్లాల్లో మెరుపు పర్యటనలు చేస్తున్నారు....
వైసిపి అధినేత, ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై మంగళవారం సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. జగన్ తరుపు లాయర్లు ఇవాళ 98 పేజీల కౌంటర్ ను దాఖలు...
'కేసీఆర్ సర్కార్ నిరుద్యోల పాలిట శాపంగా మారిందని'' విమర్శించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. ఇంటికో ఉద్యోగమని మాటిచ్చి, వున్న ఖాళీలని కూడా భర్తీ చేయకుండా దాదాపు నలఫై లక్షల...
ప్రయాణికుల సౌకర్యార్థం లాక్ డౌన్ రిలాక్సేషన్ సమయంలో నడుపుతున్నమెట్రో రైల్ సర్విస్ లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం ఉదయం పరిశీలించారు.
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, మేనేజింగ్ డైరెక్టర్...
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపిలో చేరేందుకు ఢిల్లీ వెళ్లడంపై కాంగ్రెస్ నేత, ఎఐసిసి అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ స్పందించారు. ఈటల తోడేళ్ళ దాడి నుంచి తప్పించుకోడానికి, ఆత్మరక్షణ కోసం...
రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతిపై సిపిఐ జాతీయ నేత కె.నారాయణ స్పందించారు. కోటయ్య మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఆనందయ్య మందుతో తాను...
మాజీ బిసి కమిషన్ సభ్యుడు వకులాభరణం కృష్ణ మోహన్ పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఆదివారం ఉదయం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంగిలిమెతుకుల జీవితం కృష్ణమోహన్ ది...
తెలంగాణలో లాక్ డౌన్ ను మరో 10 రోజులపాటు పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈనెల 30 తో పాత లాక్ డౌన్ ముగిసిపోనున్న తరుణంలో పది రోజులు అంటే జూన్ 9...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...