తెలంగాణ సిఎం కేసిఆర్ తనదైన శైలిలో ప్రసంగించారు. శనివారం ప్రగతి భవన్ లో జరిగిన వ్యవసాయ శాఖ సమీక్ష సమావేశంలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు...
జూన్ 15 నుంచి 25 వ తేదీ లోపల రైతుబంధు పంటసాయం కింద ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలని సిఎం కెసిఆర్ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును...
‘‘కృష్ణపట్నం ఆనందయ్యను ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది. వెంటనే విడుదల చేసి ఇంటికి చేర్చాలి. భద్రత పేరుతో హింసించడం సరికాదు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్...
కరోనాతో మరణించిన సెర్ప్ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని సెర్ప్ ఉద్యోగుల జెఎసి డిమాండ్ చేసింది. గత సంవత్సర కాలంలో కరోనా వైరస్ బారినపడి 26 మంది సెర్ప్ సిబ్బంది అకాల...
మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఒకవైపు బిజెపిలో చేరేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నవేళ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో బిజెపికి ఊహించని షాక్ లు తగులుతున్నాయి. తాజాగా పలువురు బిజెపి నేతలు...
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ప్రగతి భవన్ వద్ద శనివారం హల్ చల్ చేశారు. ముఖ్యమంత్రికి తాను రాసిన ఒక లేఖను తీసుకుని ప్రగతిభవన్ వద్దకు వచ్చారు. సిఎంకు లేఖ ఇచ్చేందుకు తనను...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మీద వెయ్యి కేసులు పెట్టుకున్నా సర్కారుపై పోరాటం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఎఐసిసి అధికార ప్రతినిథి దాసోజు శ్రవణ్.
ఖైరతాబాద్ లోని బడా గణేష్ సమీపంలో...
టిఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడ్డ ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. బాల్క సుమన్ తండ్రి, మెట్ పల్లి మాజీ మార్కెట్ కమిటీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...