ఏపీలో నేటి నుంచి కరోనా నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.. తాజాగా నిన్న జరిగిన కేబినేట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు... నేటి నుంచి కర్ఫ్యూ మధ్యాహ్నం నుంచి...
బంగారం ధర భారీగా పెరుగుతూ వస్తోంది, మే నెల నుంచి చూస్తే ఈ నాలుగు రోజుల్లో మూడు రోజులు పుత్తడి ధర పెరిగింది కాని తగ్గలేదు... పరుగులు పెడుతోంది బంగారం ధర... బంగారం...
ఈ కరోనా సమయంలో కొద్ది రోజులు మీ కార్యక్రమాలు వాయిదా వేసుకుంటే మంచిది ..మనిషి ఉంటే ఆ పని తర్వాత అయినా చేసుకోవచ్చు.. మనిషి లేకపోతే ఆ పని ఎప్పటికీ అవ్వదు అనేది...
మాజీ ఎంపీ సబ్బం హరి కరోనాతో చికిత్స పొందుతూ కన్నుమూశారు..విశాఖ మేయర్గా, అనకాపల్లి ఎంపీగా పనిచేసిన ఆయనకు ఎంతో మంచి పేరు ఉంది, ఆయన రియల్ స్టోరీ చూద్దాం.
విశాఖ జిల్లాలోని 1952లో తగరపువలస...
గత ఏడాది కరోనా సమయంలో బంగారం ధర దాదాపు 58000 వరకూ చేరింది.. అయితే కరోనా సమయంలో అందరూ బంగారంపైనే పెట్టుబడి పెట్టారు షేర్లు కూడా దాదాపు చాలా వరకూ మార్కెట్ తగ్గింది...
ఇప్పటి వరకూ మనం రాజకీయంగా తండ్రి కొడుకులు అలాగే తండ్రి కూతురు అసెంబ్లీలోకి అడుగు పెట్టడం చూశాం...అంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడం... కానీ ఫస్ట్ టైమ్ అల్లుడు మామ అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు....మరి...
ఈ కరోనా మహమ్మారి చాలా మంది ప్రముఖులని మన నుంచి దూరం చేసింది, నేడు మరో విషాదం జరిగింది.టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి 69ఏళ్లు ఆయన కరోనాతో కన్నుమూశారు. కరోనాతో...
దేశంలో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి ...ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి.. దేశ ఆర్థిక రాజధాని ముంబై ని కూడా కరోనా భయపెడుతోంది, రోజూ ఆర్ధిక రాజధానిలో కూడా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...