రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది రైల్వేశాఖ, మరోసారి అదనంగా రైళ్లు నడపాలి అని చూస్తోంది, ఈనెల 12 నుంచి కొత్త రైళ్లు నడవనున్నాయి..విజయవాడ డివిజన్ పరిధిలోని ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ఇప్పటికే...
ఏపీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలు తాజాగా విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు... టీడీపీ నేతలు వర్ల రామయ్య, బుచ్చల అర్జునుడు, అశోక్ బాబు విజయవాడ సీపీని కలిసి...
2019 ఎన్నికల్లో గెలిచినా తరువాత వైసీపీ సంక్షేమ పథకాల అమలు విషయం లో చాల అభివృద్ధి సాధించిందనే చెప్పాలి . ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లో వైసీపీ తీరు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పని తాను చేసుకుంటూ పోతున్నారు... పాదయాత్రలో ఇచ్చిన హామీలకు కట్టుబడి వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు... అంతేకాదు...
అంతర్వేది లో రథం దగ్దమైన ఘటన ఇప్పటికే హిందువులు అనుభవించే బాధ వర్ణాతీతంగా ఉంటె , హిందువులని రెచ్చగొడుతున్నారని కొందరు వైసీపీ నేతలు చేసే వాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము...
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు జయప్రకాశ్ రెడ్డి నిన్న ఉదయం గుంటూరులోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే... సూమారు మూడు దశాబ్దాల పాటు వందకు పైగా సినిమాల్లో...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన వెన్నంటి ఉన్న వారికి ఏదో రకంగా పదవి దక్కేలా చేస్తుంటారు... కొన్ని సమీకరణాల నేపథ్యంలో చాలా మందికి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...