సముద్ర తీరంలో ప్రశాంతంగా కనిపించే విశాఖపట్నం నగరంలో రాజకీయాలకు కొదవ లేదు...ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీ మధ్య సామాజికవర్గాల వారిగా ఇక్కడ సాగిన హోరా హోరీ పోరు కాస్త 2014 లో వైసీపీ వర్సెస్...
ప్రశాంత్ భూషన్ కేసులో కీలక తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు... అతనికి రూపాయి ఫైన్ విధించింది... ఈ ఫైన్ ను మూడు నెలల్లో చెల్లించకపోతే మూడు నెలల పాటు జైలు శిక్షతోపాటు మూడేళ్లు న్యాయ...
కరోనా విజృంభిస్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వరుస షాక్ లు తగులుతున్నాయి.. ఇప్పటికే చాలామంది నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి చేరిని సంగతి...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు... పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడుతూ... చంద్రబాబు...
బంగారం ధర కాస్త తగ్గుముఖం పట్టింది మళ్లీ మార్కెట్లో, ఇక అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో భారత్ లో కూడా బంగారం ధర తగ్గింది, ఇక వెండి ధర మాత్రం కాస్త...
ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది.. ముఖ్యంగా ఏపీలో కరోనా కేసులు రోజుకు 10 వేల కేసులు నమోదు అవుతున్నాయి... దీంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు... ఈ మాయదారి మహమ్మారి...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూజలు హోమాలు దేవాలయాల విషయంలో ఎంతో వాటిని నమ్ముతూ ఉంటారు, భక్తి విశ్వాసాల పై ఆయనకు ఎంతో నమ్మకం ఉంటుంది, అంతేకాదు అనేక ఆలయాలు కూడా సందర్శిస్తూ ఉంటారు,...
పుత్తడి మళ్లీ తగ్గింది బంగారం ధర గడిచిన వారం రోజులుగా తగ్గుతూనే వస్తోంది, నేడు కూడా మార్కెట్లో బంగారం ధర తగ్గింది, పసిడి ధర తగ్గడం ఇది ఈ నెలలో 13 సార్లు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...