ఏపీ రాజధాని ఐదేళ్లలోనే అమరావతి నుంచి తరలిపోతుందన్న ఆవేదనలో ఉన్న రైతులు స్థానికులకు జగన్ సర్కార్ తీపి కబురుచెప్పింది... రాజధాని వీకేంద్రీకరణ నేపథ్యంలో అమరావతిలో నిలిచిపోయిన పనులను కూడా పూర్తి చేయడం ద్వారా...
రాష్ట్రంలో ఇద్దరు కేబినెట్ మంత్రులైన పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎంపికైన నేపథ్యంలో వారి స్థానాల్లో కొత్తవారి ఎంపిక కోసం జోరుగా కసరత్తు జరుగుతోంది.. రాజ్యసభకు వెళ్లిన వారిద్దరూ బీసీ మంత్రులు...
అధికారం కోల్పోయినా, పరివర్తన లేకుండా కుంభకోణాలు, నేరాలకు పాల్పడిన నేతలను వెనకేసుకు రావడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే చెల్లిందని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు... ప్రభుత్వ పొరపాట్లను ఎత్తిచూపాల్సిన ప్రతిపక్షం తనే...
టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్ ను తెల్లవారు జామున సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఆయన్ను గంటా పలుకరించేందుకు సీఐడీ కార్యాలయానికి వెళ్లారు......
ఇప్పుడు ఈజీగా డబ్బు కొట్టేయాలి అని సైబర్ నేరగాళ్లు స్కెచ్ వేస్తున్నారు, ఈజీగా మోసపోయేవారే వారి టార్గెట్ అందుకే ఓ మెయిల్ మెసేజ్ పంపి వారిని బురిడీ కొట్టించి చివరకు కోట్లు కొట్టేస్తున్నారు,...
ఏపీ తెలంగాణలో కొత్త కేసులు బయటపడుతున్నాయి.. రోజుకి 600 కేసులు పైగానే రెండు చోట్ల కొత్త కేసులు బయటపడుతున్నాయి.. ఏకంగా తెలంగాణలో ఎమ్మెల్యేలకు కూడా వైరస్ పాజిటీవ్ వచ్చింది, ఇటు కాంగ్రెస్ నేతలకు...
ఎక్కడైనా ఘర్షణ వాతావరణం జరిగితే రెండు వైపులా నష్టాలు ఉంటాయి, అయితే ముందు కాలు దువ్విన వర్గం వైపు నుంచి ఈ నష్టం మరింత ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి, తాజాగా భారత్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...