ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. ఎక్కడ ఉన్న వారు అక్కడ ఉంటే కొద్ది రోజుల్లో ఈ వైరస్ ని నివారించగలం అని, కాని కొందరు దీనిని ఈజీగా తీసుకుంటున్నారు.. చివరకు చిక్కుల్లో పడుతున్నారు, బర్త్...
పుత్తడి పరుగులు పెడుతోంది, గడిచిన వారం రోజులుగా ధర భారీగా పెరుగుతోంది, నేడు కూడా పసిడి ధర పరుగులు పెట్టింది , ముఖ్యంగా అంతర్జాతీయ ట్రెండ్ చూస్తే అక్కడ ధర పెరుగుతోంది...
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 31 వరకూ పొడిగించింది కేంద్రం, ఇక ఇప్పటికే పలు మార్గదర్శకాలు కూడా కేంద్రం ప్రకటించింది, ఇప్పుడు లాక్ డౌన్ వేళ పూర్తిగా సడలింపులు ఇవ్వకుండా కొన్నింటికి...
దేశంలో వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో మొదటిసారిగా ప్రధాని నరేంద్రమోదీ మన దేశంలో లాక్ డౌన్ విధించారు, మార్చి 24న జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ.. దేశమంతా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు....
దేశంలో లాక్ డౌన్ అమలు అవుతోంది, దీంతో పూర్తిగా ప్రజా రవాణా ఆగిపోయింది, ఈ సమయంలో బస్సులు రైళ్లు విమానాలు అన్నీ ఆగిపోయాయి, అయితే బస్సు సర్వీసులు మే 18 నుంచి ప్రారంభించేందుకు...
కేంద్రం ఈ లాక్ డౌన్ వేళ దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది, వీటి ద్వారా అన్నీ రంగాలను ఆదుకుంటాం అని తెలిపింది, నేరుగా ప్రతీ ఒక్కరికి లబ్ది...
మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి కాని ఎక్కడా తగ్గడం లేదు, దాదాపు దేశంలో ఇప్పుడు 90 వేల కేసులు నమోదు అయ్యాయి, ఇక కరోనా గురించి దేశంలో లాక్ డౌన్ అమలు...
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని సీఎం జగన్(YS Jagan) ప్రజలకు పిలుపునిచ్చారు. నంద్యాలలో జరిగిన "మేమంతా సిద్ధం" బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజలకు...
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు కోర్టులో చుక్కెదురైంది. నేటితో కస్టడీ ముగియడంతో ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆయనను హాజరుపర్చారు. ఈ సందర్భంగా...
తెలంగాణలోని వనపర్తి శ్రీరంగపురం టెంపుల్లో హీరో సిద్దార్థ్(Siddharth), అదితిరావు హైదరి పెళ్లి జరిగిందని ప్రచారం జోరుగా జరిగింది. అయితే వీరి వివాహానికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు,...