పేరూరు డ్యామ్ దగ్గర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివంగత మాజీ మంత్రి పరిటాల రవి పేరుతో వేసిన శిలా ఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి ద్వంసం చేశారు... ఈ...
రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచే ప్రకాశం జిల్లా చీరాల వైసీపీ నేతలు కొద్దికాలంగా సైలెంట్ గా ఉన్నారా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి... మిగితా ప్రాంతాల వైసీపీ నాయకులు అవకాశాన్ని...
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు నాటినుంచి 2014 ఎన్నికలవరకు ఉత్తరాంధ్ర ప్రాంతం ఆ పార్టీకి కంచుకోటగా నిలిచిన సంగతి తెలిసిందే... ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఈ మూడు జిల్లాల్లో...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటినుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు... ముఖ్యంగా దేశానికి అన్నం పెట్టే రైతుల విషయంలో...
ఈ లాక్ డౌన్ వేళ దాదాపుగా రెండు నెలలుగా ప్రజా రవాణా లేదు, దీంతో పూర్తిగా అందరూ ఎక్కడ వారు అక్కడ చిక్కుకుపోయారు, ఈ సమయంలో రైల్వేశాఖ కొత్తగా రైళ్లు నడుపుతోంది.. కేవలం...
కేంద్రం లాక్ డౌన్ జూన్ 30 వరకూ విధించింది, ఈ సమయంలో కేసుల సంఖ్య కూడా మరింత పెరుగుతోంది, ఈ సమయంలో కేంద్రం సడలింపులు కూడా ఇస్తోంది, తాజాగా కేంద్రం పలు సడలింపులు...
మార్చి చివరి వారం నుంచి దేశ వ్యాప్తంగా ఆలయాల్లో భక్తులకి ప్రవేశం లేదు.. భక్తులకి దర్శనం లేదు.. కేవలం స్వామికి పండితులు పూజారులు నిత్య కైంకర్యాలు చేస్తున్నారు, అయితే ఇప్పుడు లాక్ డౌన్...
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతోంది, అయితే లాక్ డౌన్ వేళ కేంద్రం కొన్ని సడలింపులు కూడా ఇచ్చింది, మరీ ముఖ్యంగా ప్రజా రవాణా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు, ఆర్టీసీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...