ఇప్పటి వరకూ రైలు ప్రయాణం అంటే పది నిమిషాల ముందు ట్రైన్ స్టేషన్ కు వెళితే సరిపోయేది ..కాని ఇప్పుడు కరోనా తో ఈ సమయంలో మార్పు రానుంది, అంతేకాదు ట్రైన్...
డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి సున్నా వడ్డీ నిధులు1400 కోట్లు విడుదల చేశారని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి . అలాగే విద్యా దీవెన కింద 4 వేల కోట్లు ఇచ్చారని...
అమెరికా అధ్యక్ష ఎన్నికలు కేవలం ఆదేశానికి సంబంధించిన అంశమే కాదు యావత్ అంతర్జాతీయ సమాజం వాటిని ఆసక్తిగా గమనిస్తుంది... ఆ ఎన్నికలు అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు అనుసరించే విధానాలు అంతర్జాతీయ యవనికపై విశేష...
గత కొద్దిరోజులుగా తగ్గుతూ పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు కూడా కాస్త తగ్గింది... దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి...
అంతర్జాతీయ మార్కెట్...
ఎవరు దిక్కులేని వారిని ఎవరు దగ్గరకు రానివ్వరు...అలాంటి వారికి ఆకలి వేసినా దాహం వేసినా ఎవ్వరు తీర్చరు రాష్ట్ర రాజధానిలో కరోనా లాక్ డౌన్ నిర్ణయంతో హైదరాబాదు నగరమంతా...
మందుబాబులకు మరో బిగ్ షాక్ తగిలింది... కరోనా విస్తరించకుండా చేపట్టిన లాక్ డౌన్ తో అన్నీ మూత పడిన సంగతి తెలిసిందే... కొన్నింటికి మాత్రమే మినహాయింపు ఇచ్చింది... అయితే మద్యం...
జీవిత బీమా రంగంలో ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ హవా కొనసాగుతోంది... 2019, 2020 అర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ కొత్త బిజినెస్ ఏకంగా 25.2 శాతం వృద్దిని నమోదు చేసుకుంది....గడచిన అర్థిక...
ఏపీ అర్థిక ఇబ్బందుల్లో ఉందని అందరికి తెలిసిందే... అయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెనకడుగు వేయకున్నారు... తన తండ్రిలాగే పాలన సాగిస్తున్నారు... మాట ఇస్తే అది ఎంత కష్టమైనా నెరవేర్చాలనే దృడ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...