కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా దాని ప్రభావం చూపిస్తోంది, ఈ సమయంలో ఆర్ధిక వ్యవస్ధ అతి దారుణమైన స్దితికి చేరుకుంది. రాష్ట్రాల్లో కూడా దారుణమైన పరిస్దితి ఆర్ధికంగా కటకటలాడుతున్నారు, పది రోజులుగా రెవెన్యూ...
ఏపీలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది.. కేవలం నిన్న ఒక్క రోజే డబుల్ కేసులు నమోదు అయ్యాయి, ఏకంగా 20 నుంచి 30 మాత్రమే పాజిటీవ్ కేసులు అనుకుంటే...
కరోనా వైరస్ దేశంలో అంతకంతకూ విజృంభిస్తోంది.. ముఖ్యంగా ఇప్పుడు దిల్లీలోని జరిగిన ఓ కార్యక్రమంతో ఇప్పుడు ఈ కరోనా వైరస్ కేసులు మరింత పెరిగాయి, అయితే దిల్లీలో మత ప్రార్ధనకు వెళ్లిన వారికి...
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కఠిన నియమాలు ఆంక్షలు పెట్టింది, అయితే ఈ సమయంలో ప్రధాని సహయ నిధికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి కోవిడ్ కట్టడికి విరాళాలు ఇస్తున్నారు..టాలీవుడ్ హీరో...
కరోనా వైరస్ మహమ్మారి అతి దారుణంగా విజృంభిస్తోంది, ఈ సమయంలో మన దేశంలో కూడా కోవీడ్ కేసులు మరిన్ని పెరుగుతున్నాయి, ఈ సమయంలో పెద్దలు వ్యాపారులు బిజినెస్ టైకూన్స్ సినిమా పరిశ్రమకు...
కోవీడ్ 19 మహమ్మారి ప్రపంచంలో అత్యంత దారుణమైన స్దితికి చేరుకుంది... కొన్ని వందల కేసులు నమోదు అయ్యాయి. అయితే మనదేశంతో పాటు అమెరికా ఇటలీ కూడా ఇంత దారుణమైన ప్రమాదంలో ఉన్నాయి, అయితే...
మార్కెట్లో వస్తువులు ఇప్పుడు కరోనా ప్రభావంతో ఎక్కడా దొరకడం లేదు.. దొరికినా అవి కాస్త ఖరీదు ఎక్కువగానే ఉంటున్నాయి, చిల్లర కొట్టులోనే కాదు పెద్ద పెద్ద అపరాల దుకాణాల్లో కూడా ఇదే తీరు...
తెలుగువారి బ్యాంకు అంటే వెంటనే చెప్పేది ఆంధ్రాబ్యాంకు స్టేట్ నేమ్ తో కూడా ఉండటంతో అందరూ దీనిని మన తెలుగు బాంకుగా భావించేవారు. ఇన్నాళ్లు కొనసాగిన ఆంధ్రాబాంక్ అధ్యాయం ఇక ముగిసినట్టే. 97...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...