ఏపీ తెలంగాణలో ఎన్నికల ముందు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుంది అని అందరూ భావించారు.. అయితే కేంద్రం మాత్రం గుడ్ న్యూస్ చెప్పలేదు.. ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అలాగే ఇక్కడ...
కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో చైనా అతలాకుతలం అవుతోంది.. ఇప్పటికే దాదాపు 2300 మంది మరణించారు, ఇంకా లక్ష మందికి పైగా ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ఇక దాదాపు 10 నగరాల్లో...
ఏపీలో రాజధాని విషయంలో అన్నీ రాజకీయ పార్టీలు ఎవరి స్టాండ్ వారు తీసుకున్నారు... వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు... మూడు రాజధానులు కావాలి అని వారు...
ఇప్పుడు అంతా ఆన్ లైన్ బిజినెస్ పెరిగింది ...ఈ కామర్స్ రంగం బాగా కూడా బాగా పెరిగింది అని చెప్పాలి, ఇక ఫుడ్ డెలివరీ రంగంలోకి అనేక కంపెనీలు వచ్చాయి ఇప్పటికే స్వీగ్గి...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లెప్టోమానియా"(Kleptomania) అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు.... ఇది లక్షల్లో ఒక్కరికి మాత్రమే...
తాజాగా విశాఖలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు ఆ పర్యటనలో ఆయనను విశాఖ వాసులు అడ్డుకున్నారు దీనిపై ఆయన కుమారుడు లోకేశ్ స్పందించారు... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్...
కొద్దికాలంగా సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది.. త్వరలో రెండు వేల నోటుపై పరిమితి విధించే అవకాశాలు ఉన్నాయిని అందుకే బ్యాంకులో రెండువేల నోట్లు స్వీకరిస్తున్నారు కానీ కస్టమర్లకు ఇవ్వకున్నారని...
ఉత్తరాంధ్రలో ప్రజా చైతన్య యాత్రను చేసేందుకు వచ్చిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రజా సంఘాలు వైసీపీ నేతలు అడ్డుకున్నారు....
విశాఖ రాజధానిని వ్యతిరేకించిన చంద్రబాబు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...