సీఎం జగన్ చివరకి వారిని కూడా వదలకున్నారు…

సీఎం జగన్ చివరకి వారిని కూడా వదలకున్నారు...

0
39

తాజాగా విశాఖలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించారు ఆ పర్యటనలో ఆయనను విశాఖ వాసులు అడ్డుకున్నారు దీనిపై ఆయన కుమారుడు లోకేశ్ స్పందించారు… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆఖరికి విద్యార్థులను కూడా స్వార్ధ రాజకీయానికి వాడుకుంటున్నారని ఆరోపించారు…

బలవంతంగా వైసీపీ నాయకులకు చెందిన కాలేజీల నుండి విద్యార్థులను తీసుకొచ్చారని ఆరోపించారు. అంతేకాదు పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారనిమండిపడ్డారు. ఎన్ని సార్లు అడ్డుకున్నా తుగ్లక్ నిర్ణయాల పై పోరాటం ఆగదని హెచ్చరించారు…

ఇంటికి తాళ్లు కట్టారు, ఇప్పుడు విశాఖ లో అడ్డుకోమని పిలుపిచ్చారు. ప్రజలకు మేలు చేసేవాళ్ళు అయితే ప్రతిపక్ష నాయకుడు బయటకు వస్తే భయపడటం ఎందుకు? అడ్డుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోయే సరికి 500 ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపారని అన్నారు లోకేశ్