Bandi Sanjay |ఉగ్రవాదం కేసులో పరారీలో ఉన్న మొహమ్మద్ సలీంను బుధవారం మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో హైదరాబాద్ నుంచి అరెస్ట్ అయిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది....
దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేకెత్తుతున్న కర్ణాటక ఎన్నికల ప్రచార ప్రక్రియ ఇవాళ ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు విమర్శల డోస్ పెంచారు. తాజాగా.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ...
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)పై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. కర్ణాటక ప్రతిష్ట, సార్వభౌమాధికారం, సమగ్రతకు ముప్పు కలిగించేలా కాంగ్రెస్ ఎవరినీ అనుమతించదని కర్నాటక ఎన్నికల సందర్భంగా...
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సోమవారం ఓ పోస్టు పెట్టారు. దేశంలో ఎంప్లాయ్మెంట్ పాలసీ తీసుకురావాలంటున్న మంత్రి...
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు(Nagababu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలమంచిలి నియోజకవర్గ రాంబిల్లి మండలం వెంకటాపురం జంక్షన్లో నూతనంగా నిర్మించిన జనసేన పార్టీ కార్యాలయాన్ని నాగబాబు(Nagababu)...
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(Sonia Gandhi)పై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కర్ణాటకలోని హుబ్బలి నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన సోనియాపై విమర్శల వర్షం...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...
ఫరీదాబాద్ (హరియాణా)లోని ప్రభుత్వరంగ సంస్థకు చెందిన ట్రాన్టేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (THSTI) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి...