హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు కొనసాగుతున్నది. గత కొన్నిరోజులుగా సెలవు రోజుల్లో ఎంఎంటీఎస్ రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలో నేడు కూడా 34 సర్వీసులను నిలిపేస్తూ దక్షిణమధ్య...
తెలంగాణలో 2021–22 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. ఇప్పటికే విద్యార్థులకు హాల్ టికెట్స్ కూడా విడుదల చేసిన...
అమెరికాలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కెంటకీ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. 25 మందికిపైగా మరణించారు. ఇందులో నలుగురు చిన్నారులు ఉన్నారు. పాకిస్థాన్లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కు అలవాటు పడ్డారు ఉద్యోగులు. దీనితో ఆయా కంపెనీలు ఉద్యోగులకు ల్యాప్ టాప్ లు అందించారు. తద్వారా ఉద్యోగులు తమ పనిని ఇంటి నుంచే...
హైదరాబాద్ వాసులకు అలెర్ట్. రేపు పలు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు కానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
లింగంపల్లి-ఫలక్ నుమా రూట్ లో -9 సర్వీసులు
హైదరాబాద్-లింగంపల్లి రూట్ లో 9 సర్వీసులు
ఫలక్ నుమా-లింగంపల్లి రూట్ లో...
సాధారణంగా ప్రతి నెలలో అన్ని రంగాల్లో మార్పులొస్తాయి. దానికి అనుగుణంగా కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి. తాజాగా ఆగస్టులో కూడా కొన్ని రూల్స్ అమలుకానున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వడ్డీ రేట్లు..
బ్యాంకుల్లో వడ్డీ రేట్లు...
రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక తాజాగా గోదావరి వరదలో ఆలయం ఒకటి కొట్టుకుపోతున్న వీడియో సామాజిక...
ఏపీ ప్రజలకు అలర్ట్. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...