పసుపు పంట భారతదేశపు వాణిజ్య పంట. ఒకప్పుడు పసుపుకు ఉన్న గిరాకీ మరే పంటకు లేదు. రైతులు గతంలో పసుపు మార్కెట్ కు తీసుకెళ్లి ఎన్ని క్వింటాళ్లు అయితే అన్ని తులాల బంగారం...
తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోడానికి భక్తులు తరలివస్తున్నారు. వర్షాలు పడుతున్న భక్తులు అధిక సంఖ్యలో రావడంతో కొంతమేర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
భక్తుల రాకతో వైకుంఠం...
విద్యార్థులకు అలెర్ట్..భారీ వర్షాల నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నేటి నుంచి ఈ నెల 13 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే...
మొదటి విడత జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు.తెలంగాణకు చెందిన విద్యార్థి యశ్వంత్, ఏపీ విద్యార్థులు పి.ఆదినారాయణ, కె.సుహాస్ వంద పర్సంటైల్ సాధించారు.
నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమీషన్ శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 1411 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ...
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఈఎస్ఐసీ)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 491 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు....
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. అలాంటి అవకాశంతో జీవితం మలుపు తిరుగుతుంది. తాజాగా ఓ మేకల కాపరికి ఇలాంటి అదృష్టమే తలుపు తట్టింది. మధ్యప్రదేశ్ అనుప్పూర్కు చెందిన వాహిద్ హుస్సేన్...
వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దయింది. ఇప్పటికే కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరికొన్ని చోట్ల రోడ్లు కనిపించకుండా మునిగిపోయాయి. దీనితో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మ్యాన్ హోల్ లో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...