ఏపి ఎండోమెంట్ శాఖలోని అర్చకులకు శుభవార్త. ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే నిమిత్తం రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ శ్రీ హరిజవాహర్ లాల్ 5 లక్షల రూ/-...
తెలంగాణ: హైదరాబాద్లోని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్) సబ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా...
తెలంగాణ బీఈడీ అభ్యర్థులకు శుభవార్త. ఇప్పటికే ఎడ్సెట్ దరఖాస్తు గడువు ముగియగా అభ్యర్థుల కోరిక మేరకు దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు ఎడ్ సెట్ కన్వీనర్ తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా అభ్యర్థులు ఈ...
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో జూనియర్ కోర్టు అసిస్టెంట్ (గ్రూప్ బీ నాన్ గెజిటెడ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది సుప్రీం కోర్టు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం...
మహారాష్ట్ర పుణెలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకేసారి పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. అయితే తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో తండ్రి పాస్ కాగా.. కొడుకు ఫెయిల్...
తెలంగాణలోని పలు గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి అడ్మిషన్ల కోసం మే 8న పరీక్ష నిర్వహించారు. నాలుగు సొసైటీలకు కలిపి మొత్తం 48,440 సీట్లుండగా..1,47,924 విద్యార్థులు అప్లై చేసుుకున్నారు. అందులో 1,38,000 మంది...
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో తండోపతండాలుగా తరలివస్తున్నారు. దాంతో తిరుమల పరిసరప్రాంతాల్లో ఉండే...
ప్రస్తుతం తెలంగాణాలో పాఠశాలలు తెరుచుకున్నాయి. ఈసారి ప్రభుత్వం విద్యార్థులను బడిలో చేర్పించే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రొఫెసర్ జయంశంకర్ బడి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సర్కారు బడుల్లో చేరాలంటూ 30వ తేదీ వరకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...