SPECIAL STORIES

రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు..అప్లై చేసుకోండిలా..

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లో ఉన్న సనత్‌నగర్‌లోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు దరఖాస్తు చేసుకోండిలా.. మొత్తం...

ఎస్‌బీఐలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..రేపే చివరి తేదీ..పూర్తి వివరాలు ఇలా..

బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయి ప్రధాన కేంద్రంగా పని చేసే ఈ బ్యాంక్‌ కాంట్రాక్ట్ విధానంలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణకు గడువు...

బ్రేకింగ్- ఫలితాలు విడుదల

కరోనా కారణంగా రైల్వే నాన్ టెక్నికల్ పరీక్షలు ఆలస్యంగా నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 28,2020 నుంచి 2021 జులై 31 మధ్య దశల వారీగా CBT-1 పరీక్షలు నిర్వహించారు. అయితే తాజాగా వీటి...
- Advertisement -

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతోన్న వారికి గుడ్‌ న్యూస్‌.. పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్..ఎక్కడంటే?

తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైన విషయం మనందరికీ తెలిసిందే. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ఉద్యోగాల ప్రకటన చేయగానే రాష్ట్రంలో నిరుద్యోగులకు తమ అదృష్టానికి పరీక్షించుకునేందుకు మళ్లీ పుస్తకాలు తీసి సిద్ధమవుతున్నారు. పరీక్షలకు ప్రిపేర్...

నెలకు రూ.లక్ష జీతం..ప్రాజెక్ట్ స్టాఫ్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఏపీలోని మంగళగిరిలో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి సమాచారం మీకోసం.. మొత్తం...

శ్రీవారి భక్తులకు మరో శుభవార్త..వారికి ప్రత్యేక దర్శన భాగ్యం..ఎప్పటినుంచంటే?

తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి పాలకమండలి వరుస శుభవార్తలు చెప్పి  భక్తులను ఎంతో ఆనదింప పరుస్తుంది. చెప్పింది. కరోనా పరిస్థితులు పూర్తి సద్దుమణగడంతో.. మళ్లీ పాత రోజులు వస్తున్నాయి. భక్తులకు అన్ని అవకాశాలు...
- Advertisement -

యాదాద్రీశుని దర్శనాలు పున:ప్రారంభం..కాలినడకన కొండపైకి భక్తులు

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో మహాసంప్రోక్షణ పూర్తి అయింది. దీనితో యాదాద్రీశుని దర్శనాలు పున:ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు భక్తులకు స్వయంభూ దర్శనాలు పున ప్రారంభం కానున్నాయి. కొండపైకి భక్తులు కాలినడకన చేరుకుంటున్నారు. యాదాద్రి...

Breaking: ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్  ను విద్యాశాఖ రిలీజ్ చేసింది. ఏప్రిల్ మాసం 6 నుండి మే 28 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనుండగా..ఎస్సీ, ఎస్టీలకు రూ.400, జనరల్‌ అభ్యర్థులకు ఫీజు రూ.800...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...