భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్లో ఉన్న సనత్నగర్లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు దరఖాస్తు చేసుకోండిలా..
మొత్తం...
బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ముంబయి ప్రధాన కేంద్రంగా పని చేసే ఈ బ్యాంక్ కాంట్రాక్ట్ విధానంలో ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణకు గడువు...
కరోనా కారణంగా రైల్వే నాన్ టెక్నికల్ పరీక్షలు ఆలస్యంగా నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 28,2020 నుంచి 2021 జులై 31 మధ్య దశల వారీగా CBT-1 పరీక్షలు నిర్వహించారు. అయితే తాజాగా వీటి...
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైన విషయం మనందరికీ తెలిసిందే. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేయగానే రాష్ట్రంలో నిరుద్యోగులకు తమ అదృష్టానికి పరీక్షించుకునేందుకు మళ్లీ పుస్తకాలు తీసి సిద్ధమవుతున్నారు. పరీక్షలకు ప్రిపేర్...
ఏపీలోని మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి సమాచారం మీకోసం..
మొత్తం...
తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి పాలకమండలి వరుస శుభవార్తలు చెప్పి భక్తులను ఎంతో ఆనదింప పరుస్తుంది. చెప్పింది. కరోనా పరిస్థితులు పూర్తి సద్దుమణగడంతో.. మళ్లీ పాత రోజులు వస్తున్నాయి. భక్తులకు అన్ని అవకాశాలు...
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో మహాసంప్రోక్షణ పూర్తి అయింది. దీనితో యాదాద్రీశుని దర్శనాలు పున:ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు భక్తులకు స్వయంభూ దర్శనాలు పున ప్రారంభం కానున్నాయి. కొండపైకి భక్తులు కాలినడకన చేరుకుంటున్నారు. యాదాద్రి...
తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ రిలీజ్ చేసింది. ఏప్రిల్ మాసం 6 నుండి మే 28 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనుండగా..ఎస్సీ, ఎస్టీలకు రూ.400, జనరల్ అభ్యర్థులకు ఫీజు రూ.800...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...