త్వరలో అమెరికా, వెస్టిండీస్ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు(T20 World Cup)ను బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను...
క్రికెట్ అభిమానులకు ఐపీఎల్(IPL) నిర్వాహకులు శుభవార్త అందించారు. ఇప్పటికే తొలి విడతలో 21 మ్యాచ్లకు మాత్రమే షెడ్యూల్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా పూర్తి షెడ్యూల్ను ప్రకటించారు. దేశంలో లోక్సభ ఎన్నికల దృష్ట్యా...
ఐపీఎల్ 17వ సీజన్కు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ సందర్భంగా 10...
యువ భారత్ అదరగొట్టింది. ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న ఐదో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 259 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన ఇంగ్లీష్ జట్టును 195...
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్లకు 473 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో...
భారత దిగ్గజ స్పిన్నర్ అశ్విన్ మరో మైలు రాయి అందుకున్నాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో చోటు దక్కించుకున్న అశ్విన్.. తన కెరీర్లో 100 టెస్టులు ఆడిన 14వ...
IND vs ENG | రాంచీ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను రోహిత్ సేన 3-1తో...
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 షెడ్యూల్ (IPL 2024 Schedule) వచ్చేసింది. మార్చి 22 నుంచి టోర్నీ ప్రారంభం కానున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధమాల్ ప్రకటించారు. తొలి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...