టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన గాంధీ భవన్లో మీడియాలో మాట్లాడారు. కర్ణాటకలో గృహలక్ష్మి పథకం ప్రారంభం...
Peddapalli | రాఖీ పండుగ ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నాదమ్ముల అనుబంధాన్ని ఈ పండుగ కళ్లకు కట్టేలా చూపుతుంది. ఈ విశ్వంలో అన్నాచెళ్లెలు ఎక్కడ స్థిరపడ్డా.. రాఖీ పండుగ రోజున...
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో రెండు టికెట్లు బలహీన వర్గాలకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని, అవసరమనుకుంటే బీసీలకు నల్గొండ వదిలేస్తా అని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy ) కీలక వ్యాఖ్యలు...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ దృష్టి సారించింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఓ కమిటీని నియమించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu).. తాజాగా తెలంగాణలో పోటీ చేసే స్థానాల సంఖ్యపై స్పష్టత...
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణ సాంస్కృతిక సారథి(Cultural Sarathi)లో పనిచేస్తున్న ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ పెంచుతూ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, యువజన...
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. తన సోదరుడు, మంత్రి కేటీఆర్ కి థాంక్స్ చెప్పారు. మంగళవారం నిజామాబాద్లో నిర్వహించిన జాబ్ మేళా లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రొఫెషనల్...
దివంగత టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు నివాళులర్పించారు. "నిండైన ఆత్మీయతకు, ఆత్మాభిమానానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ. తెలుగుదేశం పార్టీ పొలిట్...
తెలంగాణలో రాజకీయాలు వేడి వేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చేవెళ్లలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభను అధికార బీఆర్ఎస్ టార్గెట్ చేస్తూ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...