తెలంగాణ

పెళ్లింట తీవ్ర విషాదం.. నలుగురు చిన్నారులు మృతి

జోగులాంబ గద్వాల(Jogulamba Gadwal) జిల్లాలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృతిచెందారు. మానవపాడు మండలం పల్లెపాడు శివారులోని కృష్ణా నదిలో ఆ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు బాలురు,...

నువ్వు కొట్టినట్లు చెయ్యి – నేను ఏడ్చినట్లు చేస్తా.. కేసీఆర్‌పై షర్మిల సెటైర్లు

ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ‘‘వాషింగ్ పౌడర్ నిర్మ’ కేసీఆర్‌కు సైతం పనిచేసినట్టు...

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై కాంగ్రెస్‌పై కుట్ర చేస్తున్నారు: సీతక్క

ఒరిస్సా రైలు ప్రమాదంలో మరణించిన వారికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క(MLA Seethakka) నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలతో ప్రజా...
- Advertisement -

TSPSC: గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు(Group 1 Prelims Exams) రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం వాయిదా వేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు...

టాప్ 10 విద్యాసంస్థల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు 

NIRF Ranking 2023 |2023 సంవత్సరానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌(NIRF) కింద విద్యాసంస్థల ర్యాంకింగ్స్‌ను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ఐఐటీ మద్రాస్‌ వరుసగా అయిదోసారి కూడా అగ్రస్థానంలో నిలిచింది. ఇన్‌స్టిట్యూట్...

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తా

బీఆర్ఎస్‌కు గుడ్‌ బై చెప్పిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి(Ponguleti Srinivas Reddy) ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆదివారం ఖమ్మంలో ప్రజా శాంతి...
- Advertisement -

24 నుంచి పోడు భూముల పట్టాల పంపిణీ: సీఎం కేసీఆర్

Podu Lands Distribution |తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు భ‌వ‌నాన్ని, నిర్మల్ జిల్లా స‌మీకృత క‌లెక్టరేట్ భ‌వనాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంత‌రం ఎల్లప‌ల్లిలో ఏర్పాటు...

కార్మికులకు జాతీయ భద్రత అవసరం: బండారు దత్తాత్రేయ

కార్మిక చట్టాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) అన్నారు. దేశంలో కార్మికులకు జాతీయ భద్రత అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో...

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...