భారత రాష్ట్ర సమితి(BRS) శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) కీలక సందేశం పంపించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ఏడాది కావడంతో అందరూ జనాల్లో విస్తృతంగా పర్యటించాలని...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రెండోసారి కవిత(MLC Kavitha)ను విచారించింది ఈడీ. సోమవారం ఉదయం మొదలైన ఈడీ విచారణ దాదాపు పది గంటల సేపు కొనసాగింది. ఇదే కేసులో అరెస్టైన రామచంద్ర పిళ్లైతో...
Revanth Reddy |టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు సీరియస్గా తీసుకున్నాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అనేక అక్రమాలు...
YS Sharmila |గత నాలుగైదు రోజులుగా కురుస్తోన్న అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో భారీగా పంటనష్టం జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల ఎకరాల్లో రైతులు పంటనష్టపోయారని ప్రతిపక్షాలు...
ముఖ్యమంత్రి కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) బహిరంగ లేఖ రాశారు. అకాల వర్షాల కారణంగా పంటనష్టపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు. అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 5...
ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు. రెండవసారి విచారణనను ఎదుర్కోనున్నారు. ఈ నెల 16 న విచారణకు హాజరుకాని కవిత. తెలంగాణ మంత్రులు కూడా ఆమెతో పాటు ఈడీ కార్యాలయానికి...
Revanth Reddy |టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతోన్న సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇది వ్యక్తుల తప్పిదం కాదని, ఇందులో పెద్ద పెద్ద...
R Krishnaiah |టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పందించారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. 25 లక్షల మంది...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...