పవన్ కల్యాణ్ మాజీ భార్య అయిన నటి రేణూ దేశాయ్ ని పవన్ అభిమానులు బెదిరిస్తున్నారని ఆరోపణలు చేసింది.. అయితే ఇటీవల ఓ వ్యక్తితో గోవాలో రేణూ దేశాయ్ కి నిశ్చితార్థం జరిగిన...
బిగ్ బాస్ సీజన్ 2 విజయవంతంగా 25వ ఎపిసోడ్ పూర్తిచేసుకుంది. మంగళవారం 24వ ఎపిసోడ్లో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ లగ్జరీ టాస్క్ను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంటిని బిగ్ బాస్ హాస్టల్గా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్శాఖమంత్రి కె.ఎస్.జవహర్ వైసీపీ అధినేత జగన్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష అధినేత జగన్కి అధికారదాహం తప్పప్రజలు సమస్యలు పట్టవని ఆయనకు కావల్సింది సీఎం కుర్చీ...
చివరిసారిగా ఇంగ్లాండ్ లో పర్యటించినపుడు ఘోర పరాభవాన్ని చవిచూసిన టీమిండియా ఈ సారైనా ఆశించిన స్థాయిలో రాణిస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానం చాలా ఘాటుగా చెప్పింది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ప్రారంభమైన తొలి...
పోరాటయాత్రలో భాగంగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్.. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ తెలుగుదేశం ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీ హయాంలో విపరీతంగా...
టీమిండియా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన ద్రవిడ్కు ప్రతిష్టాత్మకమైన ఐసిసి హాల్ ఆఫ్ ఫ్రేమ్లో చోటు లభించింది. ఈ గౌరవాన్ని దక్కించుకున్న...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...
శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రాజెక్ట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఎల్బీసీ ఎడమవైపు టన్నెల్ పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం...