Uncategorized

Flash: స్పాట్ ఫిక్సింగ్​ కలకలం..ఆ క్రికెటర్​పై మూడున్నరేళ్ల నిషేధం

జింబాంబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్​ స్పాట్​ ఫిక్సింగ్​కు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో మూడున్నర ఏళ్లపాటు నిషేధం విధించింది ఐసీసీ.ఈ నేపథ్యంలో బ్రెండన్.. క్రికెట్​లోని అన్ని ఫార్మాట్లకు దూరంగా ఉండాలని ఐసీసీ పేర్కొంది.

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌లోకి ఆ ఇద్దరు..వార్నర్ కూడా!

ఐపీఎల్​ 2022 సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ‌చ్చె నెల 12, 13 తేదీల‌లో జ‌రిగ‌బోయే మెగా వేలానికి ముందు ఈ రెండు ఫ్రొచైంజ్ లు ముగ్గురు ఆట‌గాళ్ల‌ను ఎంచుకోవాల్సి ఉంది. ఈ...

ఐసీసీ మహిళా టీ20 ర్యాంకింగ్స్​ విడుదల..షెఫాలీ వర్మ, స్మృతి ఏ స్థానంలో ఉన్నారంటే?

ఐసీసీ తాజా మహిళా టీ20 ర్యాంకింగ్స్​ విడుదల అయ్యాయి. ఇందులో టీమ్​ఇండియా స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. షెఫాలీ వర్మ (726 పాయింట్లతో) మళ్లీ ఫామ్​లోకి వచ్చింది. స్మృతి...
- Advertisement -

భయపడుతున్న ఆసీస్ క్రికెటర్లు..ఉగ్రదాడే కారణం!

పాకిస్థాన్‌లో ఆస్ట్రేలియా జట్టు పర్యటనకు రంగం సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఇరుదేశాల బోర్డుల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆస్ట్రేలియా సెలెక్టర్‌ జార్జ్‌ బెయిలీ చెప్పారు. కానీ ఈ పర్యటనకు వెళ్ళడానికి  పలువురు ఆటగాళ్లు మాత్రం...

Breaking: గౌతమ్ గంభీర్‌కు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా విజృంభణ పీక్‌ స్టేజ్‌ కు వచ్చింది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సినీ తారలు, క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. ఇక తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ...

ఫ్లాష్- సయ్యద్​ మోదీ టోర్నీ​ విజేతగా పీవీ సింధు

భారత స్టార్‌ షట్లర్ పీవీ సింధు సత్తా చాటింది. సయ్యద్ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీని​​ గెలుచుకుంది. మహిళ సింగిల్స్‌ ఫైనల్లో భారత్‌కే చెందిన మాల్‌వికా బన్‌సోద్‌తో తలపడిన సింధు విజయం సాధించింది....
- Advertisement -

టీమ్‌ఇండియా బౌలర్లపై రిషభ్ పంత్ షాకింగ్ కామెంట్స్

రిషభ్ పంత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మన స్పిన్నర్ల కంటే దక్షిణాఫ్రికా స్పిన్నర్లు గొప్పగా బౌలింగ్ చేశారని అభినందించాడు. టీమ్‌ఇండియా స్పిన్నర్ల కంటే దక్షిణాఫ్రికా స్పిన్నర్లే స్థిరంగా బంతులు విసిరారని పంత్ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం...

ఐపీఎల్ మెగా వేలానికి 1214 మంది క్రికెటర్లు..వేలంలో పాల్గొనని విండీస్ స్టార్

ఐపీఎల్​ 2022 సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ‌చ్చె నెల 12, 13 తేదీల‌లో జ‌రిగ‌బోయే మెగా వేలానికి ముందు ఈ రెండు ఫ్రొచైంజ్ లు ముగ్గురు ఆట‌గాళ్ల‌ను ఎంచుకోవాల్సి ఉంది. ఈ...

Latest news

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి తెలుసుకోండి. •ఒక రోజు ముందు డ్రెస్ ప్లాన్ చేయండి. •బాగా నిద్రపోండి. •సాధారణ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. •మీరే...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...

Extramarital Affair | వివాహేతర సంబంధం నేరం కాదు -ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధాల(Extramarital Affair) కారణంగా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్నారు. కట్టుకున్న భర్తని, భార్యని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని... ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్ని...

Amaravati | సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయనున్న ఏపీ రాజధాని అమరావతి

ఏపీ రాజధాని అమరావతి(Amaravati) ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించనుంది. 2,700 మెగావాట్ల (MW) గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవాలనే ప్రతిష్టాత్మక...

Must read

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై...