ఐపీఎల్ 15వ సీజన్ను భారత్లో నిర్వహించేందుకే బీసీసీఐ మొగ్గు చూపుతుందని, విదేశాల్లో నిర్వహించడాన్ని ఆప్షన్గా ఉంచుకుందని ఈ వ్యవహారాలకు సంబంధించిన ఓ ఉన్నతాధికారి తాజాగా జాతీయ మీడియాకు వెల్లడించారు.
భారత్లో రాబోయే రోజుల్లో కరోనా...
భారత్తో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో తొలి సెషన్ పూర్తయ్యే సమయానికి దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పీటర్సన్(40), వాన్ డర్ డసెన్(17)...
ఈ మధ్య కాలంలో సిద్ధార్థ్ పలు వివాదాస్పద ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశాడు. అలాగే ఇప్పుడు కూడా స్టార్ షటర్ల్...
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఇప్పటికే సామాన్యులతో పాటు పలువురు సెలెబ్రెటీలు, క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. తాజాగా టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ కోవిడ్ బారిన పడ్డారు. దీనితో దక్షిణాఫ్రికాతో జరిగే...
ఐపీఎల్ -2022 కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే జట్లు అంటిపెట్టుకునే జాబితా తెలపగా ఫిబ్రవరి లో మెగా వేలం జరగనుంది. అయితే ఐపీఎల్ ను ఎక్కడ నిర్వహించాలి అనేది ఇంకా తెలియాల్సి...
దక్షిణాఫ్రికా స్టార్ అల్ రౌండర్ క్రిస్ మోరిస్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని అతను ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు. అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకుంటున్నానని, నా...
టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు గోల్డెన్ ఛాన్స్ దక్కనుంది. ఐపీఎల్లో కొత్త ఫ్రాంఛైజీ అహ్మదాబాద్ జట్టుకు కెప్టెన్గా టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య వ్యవహరించనున్నాడని సమాచారం. ఐపీఎల్లోని విశ్వసనీయ వర్గాలు ఈ మేరకు...
కేప్టౌన్ వేదికగా ఇండియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలకమైన మూడో టెస్టు మంగళవారం ప్రారంభం కానుంది. చెరో విజయంతో సిరీస్ను సమం చేసిన ఇరు జట్లు..నిర్ణయాత్మకమైన ఆఖరి మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...
ఏపీ రాజధాని అమరావతి(Amaravati) ప్రపంచంలోనే పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడిచే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించనుంది. 2,700 మెగావాట్ల (MW) గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవాలనే ప్రతిష్టాత్మక...