యాషెస్ సిరీస్లో భాగంగా అడిలైడ్ మైదానంలో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. కాగా, ఈ మ్యాచ్ కోసం పనిచేస్తున్న బ్రాడ్కాస్ట్ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్గా తేలడం ఆటగాళ్లను కలవరపెడుతోంది.
అడిలైడ్ వేదికగా...
భారత అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉషపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు మేరకు ఉషపై కేసు నమోదు చేసినట్లు కోజికోడ్ పోలీసులు తెలిపారు....
ఈ ఏడాది 'వకీల్సాబ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పవర్స్టార్ పవన్కల్యాణ్ ప్రస్తుతం 'భీమ్లా నాయక్' సినిమాతో బిజీగా ఉన్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అయితే ఈ రెండు...
పాకిస్థాన్ ఓపెనర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అరుదైన ఘనత సాధించాడు. వెస్టిండీస్తో చివరి టీ20 మ్యాచ్లో భాగంగా ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో ఒక క్యాలెండర్...
పాకిస్థాన్ కరాచీలోని శేర్షా పరాచా చౌక్ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఓ భవనంలో బాంబు పేలింది. ఈ ఘటనలో పది మంది మరణించగా..పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు...
ఐపీఎల్ తదుపరి సీజన్ వచ్చే ఏడాది జరగనుంది. వచ్చే సీజన్ కోసం జనవరిలో మెగా వేలం నిర్వహించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఈ లీగ్లో ఈసారి ఎనిమిది జట్లకు బదులుగా 10...
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. బోరబండలోని ఓ మహిళను బెదిరించి ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే మొదట ఆ మహిళకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం...
టీమ్ఇండియా యువ పేసర్ నటరాజన్ జాతీయ జట్టులో అరంగేట్రం చేసి ఏడాది పూర్తి కావొస్తోంది. 2020-21లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్ ఆడిన నటరాజన్.. తర్వాత జట్టు తరఫున...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...