ముంబయి వేదికగా న్యూజిలాండ్, టీమిండియాల మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ సంచలనం సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసిన మూడో క్రికెటర్గా చరిత్ర...
ఇటీవలే టీమ్ఇండియా టీ20 కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించి మొదటి సిరీస్లోనే సారథిగా ఆకట్టుకున్నాడు రోహిత్ శర్మ. ఇప్పుడు టెస్టు వైస్ కెప్టెన్గానూ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. త్వరలో భారత జట్టు దక్షిణాఫ్రికా...
వాంఖడే వేదికగా టీమ్ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఆట పూర్తయ్యే సమయానికి టీమ్ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మయాంక్...
ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా టాస్...
టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య 2015లో ముంబయి ఇండియన్స్కు ఆడటం ప్రారంభించిన తర్వాత వెలుగులోకి వచ్చాడు. ఎన్నోసార్లు ఒంటిచేత్తో విజయాలనందించి జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. అయితే ఫిట్నెస్ సమస్యల కారణంగా గత...
పాత ఫ్రాంచైజీల ఆటగాళ్ల రిటెన్షన్ గడువు ముగిసింది. నవంబర్ 30వ తేదీలోపు (ఇవాళ) అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలు బీసీసీఐకి సమర్పించాయి. ఆ వివరాలను తాజాగా బోర్డు వెల్లడించింది. ముంబయి, చెన్నై, దిల్లీ,...
భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) వారి అడ్వైసర్ నియామకాలు జరుగుతున్నాయి.
అర్హతలు
కనీసం 18సం.లు నిండి ఉండాలి.
విద్యార్హత: టెన్త్, ఇంటర్
SBI LIFE లో ఇన్సూరెన్స్ అడ్వైసర్ గా చేరండి.
రానున్న కొద్దిరోజుల్లో IRDAI EXAM పాస్ కావడానికి...
ఐపీఎల్-2022 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్లో 10 జట్లు పాల్గొనబోతుండటమే ఇందుకు కారణం. అలాగే వచ్చే సీజన్ కోసం జనవరిలో మెగావేలం కూడా జరగనుంది. అందుకోసం జట్లు నేడు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...