టీ20 ప్రపంచకప్ పూర్తి చేసుకుని దుబాయ్ నుంచి స్వదేశానికి చేరుకున్న టీమ్ఇండియా క్రికెట్ హార్దిక్ పాండ్యాకు ఊహించని షాక్ తగిలింది. అతడి వద్ద నుంచి రూ.5 కోట్ల విలువ చేసే ఖరీదైన వాచ్లను...
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కొత్త చీఫ్ గా భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ నియమితుడయ్యాడు. ఇప్పటివరకు ఎన్సీఏ అధిపతిగా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్ టీమిండియా ప్రధాన కోచ్ గా...
టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరగనుంది.. ఈ రెండు పొరుగు దేశాల మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది. ఇక టోర్నీలో గెలుపు ఓటములను రుచిచూసి ఫైనల్స్కు చేరుకున్నారు రెండు జట్లు....
ఒలింపిక్ పతక వీరుడు, జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్డాపై బయోపిక్ రానుందని కొన్నాళ్లుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని కొట్టిపారేశాడు నీరజ్. తనపై ఇప్పుడే బయోపిక్ వద్దని అన్నాడు. తాను...
న్యూజిలాండ్తో జరగబోయే టెస్టు సిరీస్ కోసం జట్టును ప్రకటించింది టీమ్ఇండియా సెలెక్షన్ కమిటీ. రెండు టెస్టుల ఈ సిరీస్లో తొలి మ్యాచ్కు కోహ్లీ అందుబాటులో ఉండట్లేదు. దీంతో రహానే కెప్టెన్గా వ్యవహరించనుండగా..పుజారా అతడికి...
అద్వితీయ ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్లో ఫైనల్లో ప్రవేశించింది న్యూజిలాండ్. ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలన్న పట్టుదలతో ఉంది. ఈ సమయంలో ఈ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కివీస్ వికెట్ కీపర్, బ్యాటర్...
టీ20 ప్రపంచకప్ లో ఆసక్తికర సమరానికి వేళైంది. జోరు మీదున్న పాకిస్థాన్ గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. పాకిస్థాన్ ఎవరూ ఊహించని విధంగా టోర్నమెంట్లో అదిరే ప్రదర్శన చేసింది. ప్రస్తుత...
ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ను బుధవారం విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎనిమిదో స్థానానికి పడిపోగా..ఓపెనర్ కేఎల్ రాహుల్ 5వ స్థానానికి చేరుకున్నాడు. టీ20 ప్రపంచకప్లో భాగంగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...