ప్రపంచం

ట్విట్టర్ కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన లిండా 

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ కొత్త సీఈవోగా(Twitter new CEO) లిండా యాకరినో(Linda Yaccarino) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇక నుంచి ట్విట్టర్‌పై దృష్టి సారిస్తానని ఆమె తెలిపారు. ట్విట్టర్...

అమెరికాలో తెలుగు విద్యార్థి సజీవదహనం 

America |అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. న్యూజెర్సీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన శైలేష్(21) దుర్మరణం చెందాడు. నిజామాబాద్ బడాభీమ్‌గల్‌ గ్రామానికి చెందిన గుర్రపు శకుంతల, సత్యం...

భారత్ రైలు ప్రమాదంపై పాకిస్తాన్ ప్రధాని దిగ్భ్రాంతి

ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాల అధ్యక్షులు, ప్రధానులు స్పందిస్తున్నారు. ఈ ఘటనపై పాకిస్థాన్‌ ప్రధాని షాబాజ్ షరీఫ్(Pakistan PM) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘రైలు ప్రమాదంలో వందలాది మంది మరణించడం...
- Advertisement -

ఇమ్రాన్ ఖాన్ కంటే భారత ప్రధాని మోడీ బెటర్: పాక్ రక్షణ మంత్రి

పాకిస్తాన్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) కంటే ఇమ్రాన్ ఖాన్ నుంచే పెద్ద ముప్పు ఉందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఎం ఆసిఫ్ వ్యాఖ్యానించారు. “మీ విదేశీ శత్రువు...

ఇందిరా గాంధీ నుంచి అదే నేర్చుకున్న: రాహుల్ గాంధీ

రాబోయే సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తాయన్నారు. వాషింగ్టన్ నేషనల్...

తీవ్ర విషాదం.. పడవ బోల్తాపడి నలుగురు మృతి

Italy Boat Accident |ఇటలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మగ్గియోర్ సరస్సులో పర్యాటకుల పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. పోలీసుల వివరాల ప్రకారం ప్రమాద సమయంలో పడవలో 24...
- Advertisement -

యూట్యూబ్‌లో ఇకనుంచి ఆ ఫీచర్ కనిపించదు!

యూట్యూబ్ సంచలన నిర్ణయం తీసుకుంది. స్టోరిస్ ఫీచర్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 26 నుంచి స్టోరీస్(Youtube Stories) ఫీచర్‌ను నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. ఈ స్టోరిస్ ఫీచర్‌ను యూట్యూబ్ 2017లో పరిచయం చేసింది. 10,000...

శరీరాన్ని ముక్కలు చేసి చంపిన 40 మొసళ్లు

Cambodia |కంబోడియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మొసళ్ల ఎన్‌క్లోజర్‌లో పడిన ఓ 72 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. బయటకు వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ అందులోని 40 మొసళ్లు అతడిపై దాడి చేయడంతో...

Latest news

China | అమెరికాకి కౌంటర్ షాకిచ్చిన చైనా

China - US | అమెరికాకి డ్రాగన్ కంట్రీ షాకిచ్చింది. చికెన్, పంది మాంసం, సోయా, గొడ్డు మాంసం వంటి కీలకమైన US వ్యవసాయ ఉత్పత్తుల...

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....

Harish Rao | స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కు హ‌రీశ్‌రావు లేఖ

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హ‌రీశ్‌రావు(Harish Rao) లేఖ రాశారు. న‌క్ష‌త్రం గుర్తు లేని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు...

Supreme Court | ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం కోర్టు నోటీసులు

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...

PM Modi | MSME లకు ప్రధాని గుడ్ న్యూస్

దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా MSME లకు సకాలంలో తక్కువ ఖర్చుతో నిధులు అందుబాటులో ఉండేలా కొత్త క్రెడిట్ డెలివరీ పద్ధతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం...

KCR | అసెంబ్లీకి కేసీఆర్ గైర్హాజరుపై హైకోర్టులో విచారణ

అధికారం పోయిన తర్వాత కేసీఆర్(KCR).. బయట కనిపించిన సందర్భాలను చేతి వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక అసెంబ్లీ సమావేశాలకయితే.. కేసీఆర్ ఒకే ఒకసారి హాజరయ్యారు. అది కూడా...

Must read

China | అమెరికాకి కౌంటర్ షాకిచ్చిన చైనా

China - US | అమెరికాకి డ్రాగన్ కంట్రీ షాకిచ్చింది. చికెన్,...

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర...