ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ కొత్త సీఈవోగా(Twitter new CEO) లిండా యాకరినో(Linda Yaccarino) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇక నుంచి ట్విట్టర్పై దృష్టి సారిస్తానని ఆమె తెలిపారు. ట్విట్టర్...
America |అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. న్యూజెర్సీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన శైలేష్(21) దుర్మరణం చెందాడు. నిజామాబాద్ బడాభీమ్గల్ గ్రామానికి చెందిన గుర్రపు శకుంతల, సత్యం...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాల అధ్యక్షులు, ప్రధానులు స్పందిస్తున్నారు. ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్(Pakistan PM) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘రైలు ప్రమాదంలో వందలాది మంది మరణించడం...
పాకిస్తాన్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) కంటే ఇమ్రాన్ ఖాన్ నుంచే పెద్ద ముప్పు ఉందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఎం ఆసిఫ్ వ్యాఖ్యానించారు. “మీ విదేశీ శత్రువు...
రాబోయే సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తాయన్నారు. వాషింగ్టన్ నేషనల్...
Italy Boat Accident |ఇటలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మగ్గియోర్ సరస్సులో పర్యాటకుల పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. పోలీసుల వివరాల ప్రకారం ప్రమాద సమయంలో పడవలో 24...
యూట్యూబ్ సంచలన నిర్ణయం తీసుకుంది. స్టోరిస్ ఫీచర్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 26 నుంచి స్టోరీస్(Youtube Stories) ఫీచర్ను నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. ఈ స్టోరిస్ ఫీచర్ను యూట్యూబ్ 2017లో పరిచయం చేసింది. 10,000...
Cambodia |కంబోడియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మొసళ్ల ఎన్క్లోజర్లో పడిన ఓ 72 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. బయటకు వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ అందులోని 40 మొసళ్లు అతడిపై దాడి చేయడంతో...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరగింది. ఇందులో భాగంగా...
అధికారం పోయిన తర్వాత కేసీఆర్(KCR).. బయట కనిపించిన సందర్భాలను చేతి వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇక అసెంబ్లీ సమావేశాలకయితే.. కేసీఆర్ ఒకే ఒకసారి హాజరయ్యారు. అది కూడా...