Flash: కాల్పుల కలకలం..ఐదుగురు జవాన్లు దుర్మరణం

0
37

పంజాబ్‌ అమృత్‌సర్‌లోని కాల్పులు కలకలం సృష్టించాయి. బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌లో ఓ జవాన్ కాల్పులకు పాల్పడగా ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో జవాన్​ తీవ్రంగా గాయపడ్డారు.  ఘటనాస్థలికి చేరుకున్న బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.