Breaking News- దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..నలుగురు సజీవదహనం

Four killed in Delhi fire

0
37

దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓల్డ్ సీమాపురిలో మూడంతస్తుల భవనం పై ఫ్లోర్​లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు సజీవదహనమయ్యారని పోలీసులు తెలిపారు. మృతులను హౌరీ లాల్, రీనా, అషు, రాధికగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటలను ఆర్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు ఏంటని తెలుసుకుంటున్నారు.