పల్నాడులో సంచలనం… వ్యక్తిని ముక్కలుగా నరికి..

-

Palnadu |పల్నాడు జిల్లా దాచేపల్లిలో దారుణ హత్య కలకలం రేపింది. సైదులు అనే వ్యక్తిని దుండగులు గొడ్డలితో ముక్కలుగా నరికి చంపారు. అనంతరం ముక్కలుగా నరికిన శరీర భాగాలను తగలబెట్టారు. దాచేపల్లి మోడల్ స్కూల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...