Theertham in Temples | దేవునికి అభిషేకం చేసిన జలాన్ని తీర్ధంగా ఎందుకు స్వీకరిస్తారు?

-

Theertham in Temples | మన సంప్రదాయాల వెనుక నిగూఢంగా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. పండుగలు, పర్వదినాలు, పూజలు, వ్రతాలకు – ఉన్నట్లే దేవుని విగ్రహానికి చేసే ఉపచారాలు కూడా నిర్ధిష్టంగా ఉంటాయి. ఈ క్రతువుల్లో ప్రధానమైనది విగ్రహాభిషేకం. దేవుని విగ్రహానికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేస్తారు. ఆ నీటిని, అంటే అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు. ఇందులోని ఉద్దేశం దేవుని విగ్రహాన్ని శుభ్రపరచడం అనుకుంటాం, కానీ నిజానికి మన ఆరోగ్యం కోసమే ఇదంతా.

- Advertisement -

Theertham in Temples | విగ్రహాలు దాదాపుగా కొండల నుంచి సేకరించిన శిలలతోనే తయారవుతాయి. ఖనిజ శిలలను సేకరించి విగ్రహంగా మలుస్తారు. ఖనిజ రాతిని తాకిన నీటిలో ఆ గుణాలు కలుస్తాయి. ఆ నీటిని తాగితే స్వల్ప మోతాదులో ఖనిజ లవణాలు అందుతాయి. అందుకే విగ్రహాన్ని చెక్కడానికి రాతిని సేకరించడం కూడా నిపుణులే చేయాలి. పర్వతాల నుంచి జాలువారే జలపాతంలో స్నానం చేయడం, వాటిని తాగడం వంటి ఆచారాల్లోని ఉద్దేశం కూడా ఇదే. అయితే ఖనిజ సంపదలు నిండిన పర్వతాల నుంచి. ప్రవహించే నీటిని తాగడం అందరికీ సాధ్యం కాదు. కాబట్టి ఆ రాతిని సేకరించి విగ్రహం తయారు చేసి, ఇలాంటి ఆచారాన్ని అలవాటు చేసారు మన ఋషులు.

Read Also: హనుమంతుడికి వడ మాలలు ఎందుకు వేస్తారు..?
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...