ఇండియాలో కొత్తగా 7219 కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?

0
53

ఇండియాలో కరోనా ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇక కరోనా పీడ విరగడ అయింది అనుకున్న తరుణంలో కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇక తాజాగా కేసుల సంఖ్య తగ్గడంతో ప్రజలకు భారీ ఊరట లభించింది.

కేంద్ర ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం..గడిచిన 24 గంటల్లో దేశంలో 7219 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.48 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 33 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,27,965 కి చేరింది.

మొత్తం కేసులు:  4,44,49,726

క్రియాశీల కేసులు:  56,745

మొత్తం మరణాలు: 5,27,965

కోలుకున్నవారు: 4,38,65,016