• వార్త‌లు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • ప్రపంచం
    • క్రైమ్
  • మూవీస్
  • లైఫ్ స్టైల్
    • ఫుడ్
    • భక్తి
    • రిలేషన్ షిప్
    • హెల్త్
  • రాజకీయం
  • స్పోర్ట్స్
  • జాబ్స్ & ఎడ్యుకేషన్
  • Web Stories
  • More
    • జనరల్
    • వైరల్
    • టెక్నాలజీ
Search
వార్త‌లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం హెల్త్ భక్తి వైరల్ టెక్నాలజీ
Logo
Logo
Facebook
Instagram
Twitter
Youtube
  • వార్త‌లు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • ప్రపంచం
    • క్రైమ్
  • మూవీస్
  • లైఫ్ స్టైల్
    • ఫుడ్
    • భక్తి
    • రిలేషన్ షిప్
    • హెల్త్
  • రాజకీయం
  • స్పోర్ట్స్
  • జాబ్స్ & ఎడ్యుకేషన్
  • Web Stories
  • More
    • జనరల్
    • వైరల్
    • టెక్నాలజీ
Home HOME విలీనమైన బ్యాంకు ఖాతాదారులకు రైతుబంధు రావాలంటే…
  • HOME

విలీనమైన బ్యాంకు ఖాతాదారులకు రైతుబంధు రావాలంటే…

rythu bandhu money merged bank account holders how to get rythu bandhu telangana rythu bandhu

By
Alltimereport
-
May 31, 2021
0
140
Facebook
Twitter
Pinterest
WhatsApp

    జూన్ 15 నుంచి రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే విలీన బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్న రైతుబంధు లబ్ధదారులకు కొత్త చిక్కు వచ్చి పడింది. జూన్ 10వ తేదీని కటాఫ్ గా ప్రకటించిన ప్రభుత్వం 15 నుంచి జూన్ 25 వరకు రైతుబంధు డబ్బు పంపిణీ పూర్తిచేయాలని కేబినెట్ ఆదేశించింది. అధికారుల కసరత్తు షురూ అయింది.

    ఆంధ్రా బ్యాంకు, దేనా బ్యాంకు, విజయా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఇటీవల కాలంలో ఇతర బ్యాంకుల్లో విలీనమయ్యాయి. తెలంగాణలో ఎక్కువ మంది రైతులకు ఆంధ్రా బ్యాంకు అందుబాటులో ఉంటుంది. ఆంధ్రా బ్యాంకు తెలుగు నేల మీద పెద్ద మొత్తంలో శాఖలు కలిగి ఉంది. దీంతో రైతులు పెద్ద సంఖ్యలో ఈ బ్యాంకులో అకౌంట్లు కలిగి ఉన్నారు. కానీ ఆ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో విలీనమైంది. ఇలా మిగిలిన బ్యాంకులు సైతం విలీనం అయి ఉన్నాయి.

    ఆయా విలీనమైన బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. రైతులు ఏ విలీన బ్యాంకులో ఖాతా కలిగి ఉన్నారో… ఆ బ్యాంకులో విలీనం చేసుకున్న బ్యాంకు పేరుతో కొత్త పాస్ బుక్ ఒకటి తీసుకుని దాని జీరాక్స్ ప్రతిని, ఆధార్ కార్డు జీరాక్స్, భూమి పాస్ పుస్తకం జీరాక్స్ కాపీని సంబంధింత మండల వ్యసాయ అధికారి (ఎ.ఓ)కి కానీ, వ్యవసాయ విస్తరణ అధికారి (ఎ.ఇ.ఓ) కి కానీ సమర్పించాలి. అలా సమర్పించకపోతే మాత్రం సదరు రైతులకు రైతుబంధు నగదు జమ కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

    ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంబంధిత బ్రాంచ్ కి వెళ్లి కొత్త పాస్ బుక్ తీసుకుని కాగితాలు సమర్పించే పనిలో ఉంటే బెటర్.

    • TAGS
    • andhra bank
    • andhra bank rythu bandhu
    • merged banks
    • rythu bandhu andhra bank
    • rythu bandhu for merged bank account holders
    • telangana rythu bandhu
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleసూపర్ స్టార్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ | Mp Revanth Reddy Birthday Wishes To Super Star Krishna
      Next articleయువత ఆత్మహత్యలకు సైతం కరగని టీఆర్ఎస్ సర్కార్ గుండెలు
      Alltimereport

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      Flawless Skin

      Flawless Skin: నల్లటి మచ్చలకు, ముడతలకు చింతపండుతో చెక్ పెట్టండి

      TCS

      TCS: వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే!

      tamarind leaves

      Tamarind Leaves: చింతచిగురుతో ఈ సమస్యలకి వెంటనే చెక్..!

      Sign in
      Welcome! Log into your account
      Forgot your password? Get help
      privacy policy
      Password recovery
      Recover your password
      A password will be e-mailed to you.

      LEAVE A REPLY

      Log in to leave a comment

      Logo

      © Reserved to All Time Report
      Designed & Developed By SLASH MEDIA AND TECHNOLOGIES

      Facebook
      Instagram
      Twitter
      Youtube