టిక్ టాక్.. కంపెనీ మరో కీలక నిర్ణయం – భారీ మార్పులు

-

భారత్ లో టిక్ టాక్ నిషేదించింది కేంద్రం.. దీంతో కోట్లాది మంది యూజర్లు ఇక టిక్ టాక్ వాడటం లేదు, అసలు ప్లే స్టోర్ లో టిక్ టాక్ పూర్తిగా కనిపించడం లేదు, అయితే టిక్ టాక్ కు ఇది చాలా పెద్ద దెబ్బ అయింది,టిక్టాక్ తనపైపడ్డ మరకలను చెరిపే ప్రయత్నం చేసుకుంటోంది.

- Advertisement -

తాజాగా తన మాతృసంస్థ బైట్డాన్స్లో భారీ మార్పులు చేపట్టే యోచనలో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. సంస్థ ప్రధాన కార్యాలయాన్ని బీజింగ్ నుంచి దూరంగా తరలించే ప్రయత్నం చేస్తోంది. లాస్ఏంజెల్స్, న్యూయార్క్, డబ్లిన్, ముంబయిలలో ఉన్నట్లు ఇదివరకే వెల్లడించిన సంస్థ, ప్రస్తుతంప్రధానకార్యాలయాన్ని ఎక్కడికి మారుస్తారన్న విషయాన్ని వెల్లడించలేదు.

ఇక తాజాగా బీజింగ్ కు టిక్ టాక్ దూరంగా ఉంటుంది అని అంటున్నారు. ఇక ఇండియాలో ఇప్పటికే నిషేధంలో ఉంది, ఇక అమెరికా కూడా నిషేధంచే ఆలోచనలో ఉంది, అందుకే ముందే కంపెనీ అప్రమత్తం అవుతోంది..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...